మక్కా కేసులో రణధీర్ కుమార్సింగ్ నాంపల్లి కోర్టులో వాంగ్మూలం
- October 21, 2016
మక్కా మసీదు బాంబు పేలుడు కేసులో జార్ఖండ్ వ్యవసాయ శాఖ మంత్రి రణధీర్ కుమార్సింగ్ నాంపల్లి కోర్టులో వాంగ్మూలం ఇచ్చారు. మక్కా పేలుడు కేసు తుది విచారణలో భాగంగా సింగ్ కోర్టుకు ఇటీవల హాజరయ్యారు. సున్నితమైన అంశంకావడంతో భద్రతాకారణాల వల్ల మంత్రి వెల్లడించిన అంశాల్ని బహిర్గతం కాకుండా అధికారులు జాగ్రత్తలు తీసుకున్నారు. సోమవారం మరోసారి కోర్టుకు హాజరై రణధీర్కుమార్ సింగ్ మరిన్ని వివరాల్ని వెల్లడించనున్నారు. 2007 మే 18న మక్కా మసీదులో జరిగిన బాంబు పేలుడులో 9 మంది మరణించగా.. 50 మంది గాయపడ్డారు. ఈ కేసులో సునీల్జోషి, దేవేంద్రగుప్తాతోపాటు మరికొందరిపై కేసు నమోదు చేసిన సీబీఐ అధికారులు...దర్యాప్తులో భాగంగా దేవేంద్రగుప్తా, మంత్రి రణధీర్ కుమార్సింగ్కు ఉన్న పరిచయం దృష్ట్యా గతంలో స్టేట్మెంట్ రికార్డు చేశారు.
తాజా వార్తలు
- టీమిండియాదే విజయం..కివీస్తో ఫైనల్ పోరుకు రెడీ..
- ఖమేనీ మృతికి అధికారికంగా సంతాపం తెలిపిన భారత్
- ICC Mens T20 World Cup 2026: భారత్ భారీ స్కోర్..
- అమెరికా ట్యాంకర్ పై దాడి చేసిన ఇరాన్
- గల్ఫ్ దేశాలకు ఇటలీ బాసట
- షార్జా ఛారిటీ రికార్డు: మొదటి 15 రోజుల్లోనే 4.5 లక్షల ఇఫ్తార్ భోజనాల పంపిణీ!
- అబూదాబీ ICAD 2పై డ్రోన్ శకలాలు: ఆరుగురికి గాయాలు..
- Dh15 మిలియన్ జాక్పాట్ కొట్టిన షార్జా డ్రైవర్..!!
- పబ్లిక్ ప్లేసుల్లో అలాచేస్తే..OMR 300 ఫైన్, 3 నెలల జైలు..!!
- రిలీఫ్ ఫ్లైట్స్..ఖతార్ ఎయిర్వేస్ బిగ్ అప్డేట్..!!









