తమిళనాడు గవర్నర్‌ సీహెచ్‌ విద్యాసాగర్‌రావు జయలలితను పరామర్శించారు. ...

- October 22, 2016 , by Maagulf
తమిళనాడు గవర్నర్‌ సీహెచ్‌ విద్యాసాగర్‌రావు జయలలితను పరామర్శించారు. ...

గత కొంత కాలంగా చెన్నై అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న తమిళనాడు ముఖ్యమంత్రి జయలలితను శనివారం ఉదయం తమిళనాడు, మహారాష్ట్ర గవర్నర్‌ సీహెచ్‌ విద్యాసాగర్‌రావు పరామర్శించారు. జయలలిత ఆరోగ్యం మెరుగైందన్న వైద్యుల ప్రకటనతో ఆయన రెండోసారి పరామర్శించారు. దాదాపు 25 నిమిషాల పాటు గవర్నర్‌ ఆసుపత్రిలోనే గడిపారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com