అబుధాబి లో సభ్యత్వ నమోదు నిర్వహించిన 'APNRT' టీం
- October 22, 2016
అబుధాబిలో ఎన్.పి.సి.సి క్యాంపు లో APNRT కో-ఆర్డినేటర్స్,యుఏఈ ఆధ్వర్యం లో సభ్యత్వం ఘనంగా నిర్వహించారు.
ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న APNRT సభ్యత్వం నమోదు కార్యక్రమం లో దాదాపు 1500 మంది తెలుగు వారు పాల్గొన్నారు.ముందుగా శ్రీకాంత్ చిత్తర్వు కో-ఆర్డినేటర్స్ ను పరిచయం చేసారు.ప్రభుత్వం APNRT ద్వారా తెలుగు NRI ప్రజలకు ఏవిధమైన సహాయ సహకార్యాలు అందిస్తారని ఈ సమావేశం లో తెలుగు వారికి ఒబ్బిలిశెట్టి అనురాధ వివరించారు.ఉద్యోగులు అందరూ ఉత్సాహంగా పాల్గొన్నారు.ప్రభుత్వం విదేశాలలో ఉన్న తెలుగు వారికోసం అనేక సంక్షేమ పథకాలు ప్రవేశ పెట్టిందని దీనిని విదేశాలలో ఉన్న ప్రతి ఒక్కరు ఉపయోహించుకోవాలని కోరారు.చివరిగా డాక్టర్ ముక్కు తులసి కుమార్ వోట్ ఆఫ్ థాంక్స్ తో ముగించారు.
ఈ కార్యక్రమములో యుఏఈ కో-ఆర్డినేటర్స్ ఒబ్బిలిశెట్టి అనురాధ, శ్రీకాంత్ చిత్తర్వు, డాక్టర్ ముక్కు తులసి కుమార్ మరియు ఆంధ్ర ప్రదేశ్ కు సంభందించిన దాదాపు 1500 మంది ఈ సభ్యత్వం నమోదు లో పాల్గొన్నారు.క్యాంపు ఇంచార్జి నమాల శ్రీనివాసరావు కు కో-ఆర్డినేటర్స్ ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.


తాజా వార్తలు
- బహ్లా కోటలో నాలుగు కొత్త మ్యూజియమ్స్ ప్రారంభం..!!
- ఖతార్ మున్సిపాలిటీలో ఈకో ఫ్రెండ్లీ వెహికల్స్, పరికరాలు..!!
- ప్రవాసుల బ్యాంకు ఖాతాలపై కువైట్ పర్యవేక్షణ కఠినతరం..!!
- ఇండియన్ స్కూల్ బహ్రెయిన్ పై పేరెంట్స్ ప్యానెల్ విమర్శలు..!!
- అబుదాబిలో 4 దర్బ్ టోల్ గేట్ల పేర్లలో మార్పులు..!!
- ఇంధన భద్రతపై సౌదీ-భారత్ చర్చలు..!!
- హైదరాబాద్: 32 మంది బ్యాంకు అధికారుల అరెస్ట్..
- గచ్చిబౌలిలో భారీ అగ్నిప్రమాదం: 15 బైకులు దగ్ధం
- ఒమన్ గల్ఫ్లో ముదిరిన ఉద్రిక్తతలు
- మలేషియాలో ఘోర అగ్నిప్రమాదం..వెయ్యి ఇళ్లు దగ్ధం









