ఐసిస్ ఉగ్రవాదులు ఇరాక్ లో మారణ హోమం సృష్టించారు
- October 23, 2016
ఐసిస్ ఉగ్రవాదులు ఇరాక్ లో మారణ హోమం సృష్టించారు. తమ ప్రాంతాన్ని ఆక్రమించుకోడానికి వస్తున్న ఇరాక్ సంకీర్ణ దళాల నుంచి తప్పించుకునేందుకు 284 మంది ప్రాణాలు తీశారు. మోసూల్ ను స్వాధీనం చేసుకోడానికి వెళ్లినప్పుడు ఇది జరిగినట్టు ఇరాకీ దళాలు ప్రకటించాయి. మోసూల్ దక్షిణ ప్రాంతాల నుంచి ఐసిస్ ను సైన్యం తరిమికొట్టినపుడు స్థానికులను ఉగ్రవాదులు మానవ కవచాలుగా ఉపయోగించుకున్నారు. చిన్న పిల్లల్ని, వృద్ధుల్ని రక్షణగా చేసుకుని 284 మంది మరణానికి కారణమయ్యారు. ఈ మృతదేహాలన్నిటినీ ఉత్తర మోసూల్ లోని ఒక కాలేజీ మైదానంలో ఒకే గొయ్యి తీసి కప్పెట్టినట్టు ఇరాకీ దళాలు గుర్తించాయి.
తాజా వార్తలు
- యూఏఈలోని ఇండియన్ సిలబస్ స్కూళ్లలో ఆన్లైన్లో ఎగ్జామ్స్..!!
- ప్రిన్స్ సుల్తాన్ ఎయిర్ బేస్ పై 3 మిస్సైళ్లతో దాడికి యత్నం..!!
- తెలంగాణకు కొత్త గవర్నర్ గా శివ ప్రతాప్ శుక్లా..
- టీమిండియాదే విజయం..కివీస్తో ఫైనల్ పోరుకు రెడీ..
- ఖమేనీ మృతికి అధికారికంగా సంతాపం తెలిపిన భారత్
- ICC Mens T20 World Cup 2026: భారత్ భారీ స్కోర్..
- అమెరికా ట్యాంకర్ పై దాడి చేసిన ఇరాన్
- గల్ఫ్ దేశాలకు ఇటలీ బాసట
- షార్జా ఛారిటీ రికార్డు: మొదటి 15 రోజుల్లోనే 4.5 లక్షల ఇఫ్తార్ భోజనాల పంపిణీ!
- అబూదాబీ ICAD 2పై డ్రోన్ శకలాలు: ఆరుగురికి గాయాలు..









