నటుడు రఘుబాబు ఇప్పుడు బుల్లితెరపై సందడి ..
- October 24, 2016
ఈ మద్య తెలుగు ఇండస్ట్రీలో మంచి పోజీషన్లో ఉన్న నటులు బుల్లితెరపై కనిపిస్తూ కనువిందు చేస్తున్నారు. ఈ లీస్టులో సీనియర్ నటులు కూడా ఉండటం విశేషం. ఆ మద్య మీలో ఎవరు కోటీశ్వరులు ప్రొగ్రామ్ లో కింగ్ నాగార్జున సందడి చేయగా..ఆయన స్థానంలో ఏకంగా మెగాస్టార్ చిరంజీవి వచ్చారు. దీంతో మెగా అభిమానులు పట్టరాని ఆనందంలో ఉన్నారు. ఇక వెండితెరపై కనిపిస్తూనే..బుల్లితెరపై తమ సత్తా చాటుతున్న నటులు, కమెడియన్ల గురించి కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు.తాజాగా ఈ లీస్టులో స్టార్ కమెడియన్ గా మంచి ఫామ్ లో ఉన్న నటుడు రఘుబాబు ఇప్పుడు బుల్లితెరపై సందడి చేస్తున్నారు. ప్రముఖ నటులు గిరిబాబు తనయుడిగా సినిమా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన రఘుబాబు మొదట్లో విలన్ గా వచ్చి తర్వాత కమెడియన్ గా మారిపోయారుబుల్లి తెరపై వస్తున్న నువ్వా..నేనా అనే సీరియల్ లో రఘుబాబు నటిస్తున్నారు.గత కొంత కాలంగా బుల్లితెరపై ఆలీ యంకర్ గా సందడి చేస్తున్న విషయం తెలిసిందే. ఇప్పుడు సిరియల్స్ లో రఘుబాబు ఎంట్రీతో కమెడియన్స్ ఎలాంటి ఈగో ఫీలింగ్ లేకుండా నటిస్తున్నట్లు తెలుస్తుంది. మరోవైపు వెండితెరపై 'జబర్ధస్త్' టీమ్ కూడా ఎంట్రీ ఇవ్వడంతో సీనియర్ కమెడియన్లు ఇలాంటి రూట్లు ఎన్నకుంటున్నట్లు తెలుస్తుంది. ఏది ఏమైని దీపం ఉండగానే ఇల్లు చక్కదిద్దుకోవడం అంటే ఇదే మరి.
తాజా వార్తలు
- ఆస్ట్రేలియా క్రికెటర్ కు 9 నెలలు జైలు శిక్ష
- యూఏఈలో MoHRE ఫీజులు, జరిమానాలు ఇక వాయిదాల్లో చెల్లింపు..
- ఫాస్టెస్ట్ గ్రోయింగ్ సిటీల్లో విశాఖ టాప్
- కార్మికుల సంక్షేమానికి దుబాయ్ పోలీసుల ‘షేడ్ అండ్ రివార్డ్’ కార్యక్రమం..
- భారత్–యూఏఈ సంయుక్త కాన్సులర్ కమిటీ 7వ సమావేశం
- బహ్రెయిన్పై ఇరాన్ క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతలంలోనే ధ్వంసం చేసిన బహ్రెయిన్ రక్షణ దళాలు
- యూఏఈ 5 సంవత్సరాల మల్టిపుల్ ఎంట్రీ టూరిస్ట్ వీసా...
- 15 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియాను నిషేధించిన మొదటి EU దేశంగా ఫ్రాన్స్
- హైడ్రోజన్ రైళ్లు పట్టాలపై కొత్త మలుపు
- సౌదీ విదేశాంగ మంత్రితో ఇటలీ, స్పెయిన్ చర్చలు..!!







