కార్తికేయ సినిమా తన కెరియర్ లో స్పెషల్ ఫిల్మ్ : నిఖిల్
- October 24, 2016
నిఖిల్ హీరోగా దర్శకుడు చందూ మొండేటి తెరకెక్కించిన చిత్రం 'కార్తీకేయ'. ఈ సినిమాకి సీక్వెల్ తీస్తామని అప్పట్లోనే ప్రకటించారు. అయితే దర్శకుడు చందూ 'ప్రేమమ్' ప్రాజెక్టుతోనూ..నిఖిల్ వేరే ప్రాజెక్టు పనిలో పడడంతో ఈ సినిమా అటకెక్కిందని అందరూ అనుకున్నారు. అయితే తాజాగా హీరో నిఖిల్ స్పందిస్తూ.. కార్తికేయ సినిమా తన కెరియర్ లో స్పెషల్ ఫిల్మ్ అని..దీనికి సీక్వెల్ కచ్చితంగా వస్తుందని ట్వీట్ చేశాడు. ప్రస్తుతం తాను.. దర్శకుడు చందూ వేర్వేరు ప్రాజెక్టుల్లో బిజీగా ఉన్నామని.. ఈ ప్రాజెక్టులు పూర్తయ్యాక 'కార్తికేయ' సీక్వెల్ మీద దృష్టిపెడతామని నిఖిల్ తెలిపాడు.
తాజా వార్తలు
- దుబాయ్లో భారతీయ పాస్పోర్ట్ కేంద్రాల వద్ద రద్దీ..!!
- కొత్త రూల్స్ తెచ్చిన బీసీసీఐ..
- సెంట్రల్ ఢిల్లీలో పలు మెట్రో స్టేషన్లు మూసివేత!
- ఢిల్లీలో తీవ్ర ఉద్రిక్తత..
- ప్రధాని మోదీతో సీఎం చంద్రబాబు భేటీ..
- ఖతర్లో భారతీయ రాయబారిగా తెలుగు దౌత్యవేత్త శ్రీకర్ రెడ్డి!
- సౌదీ అరేబియాతో 30 ఏళ్ల పౌర అణు ఒప్పందానికి డొనాల్డ్ ట్రంప్ ఆమోదం!
- గ్లోబల్ ఐకాన్స్ ఫోరం సొసైటీకి ఐఎస్వో 9001:2015 ప్రమాణీకృత సంస్థ గుర్తింపు
- కువైట్లో భారీ డ్రగ్స్ వ్యతిరేక ఆపరేషన్.. ఎనిమిది మంది అరెస్ట్..!!
- ఆగస్టు నుంచి పీహెచ్సీసీ 'కేర్ సమ్మర్' కార్యక్రమం..!!







