బహ్రెయిన్ లో కేంద్ర హోమ్ మంత్రి రాజ్ నాధ్ సింగ్ మూడు రోజుల పర్యటన
- October 24, 2016
బహ్రెయిన్ లో భారత హోమ్ మంత్రి రాజ్ నాధ్ సింగ్ పర్యటించారు.భారతీయులు ధైర్య సాహసాలను కొనియాడారు.మీ అందరూ ఎప్పుడు ప్రభత్వం కి మద్దతు పలకాలని కోరారు.ప్రపంచం లో భారత దేశం ఒకటో స్థానంలో ఉంది అని అన్నారు.ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున భారతీయులు పాల్గొని విజయవంతం చేశారు.దేశ అంతర్గత భద్రత పై మాట్లాడారు.సభ ప్రాగణమంతా జై బోలో భరత్ మాతాకీ జై అని మారుమ్రోగింది.
--యం.వాసు దేవా రావు(మాగల్ఫ్ ప్రతినిధి,బహ్రెయిన్)



తాజా వార్తలు
- కువైట్లో భారీ డ్రగ్స్ వ్యతిరేక ఆపరేషన్.. ఎనిమిది మంది అరెస్ట్..!!
- ఆగస్టు నుంచి పీహెచ్సీసీ 'కేర్ సమ్మర్' కార్యక్రమం..!!
- ఇంధన రంగంలో సహకారంపై సౌదీ–భారత్ చర్చలు..!!
- సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్టులు.. వ్యక్తి అరెస్ట్..!!
- ఒమన్లో జూలై 25 నుంచి 'పర్పుల్ శనివారం' ప్రారంభం..!!
- దుబాయ్లో 30 ఫుట్ ఓవర్ బ్రిడ్జీలపై స్మార్ట్ LED వ్యవస్థ..!!
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..







