ఢిల్లీలో పేలుడు కలకలం....
- October 25, 2016
దేశ రాజధాని ఢిల్లీలో పేలుడు కలకలం సృష్టించింది. చాందనీచౌక్ దగ్గరలోని నయాబజార్లో మంగళవారం పేలుడు సంభవించింది. ఈ ఘటనలో ఒకరు మృతి చెందారు. అయితే ఇది బాంబు పేలుడా? లేక బాణాసంచా దుకాణంలో జరిగిన పేలుడా? అనే దానిపై స్పష్టత రావాల్సి ఉంది. సమాచారం అందిన వెంటనే పెద్ద సంఖ్యలో పోలీసులు అక్కడకు చేరుకుని పరిస్థితిని సమీక్షిస్తున్నారు. ఈ ఘటనలో పలువురు గాయపడినట్లు పోలీసులు తెలిపారు. పేలుడుపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
తాజా వార్తలు
- కువైట్లో భారీ డ్రగ్స్ వ్యతిరేక ఆపరేషన్.. ఎనిమిది మంది అరెస్ట్..!!
- ఆగస్టు నుంచి పీహెచ్సీసీ 'కేర్ సమ్మర్' కార్యక్రమం..!!
- ఇంధన రంగంలో సహకారంపై సౌదీ–భారత్ చర్చలు..!!
- సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్టులు.. వ్యక్తి అరెస్ట్..!!
- ఒమన్లో జూలై 25 నుంచి 'పర్పుల్ శనివారం' ప్రారంభం..!!
- దుబాయ్లో 30 ఫుట్ ఓవర్ బ్రిడ్జీలపై స్మార్ట్ LED వ్యవస్థ..!!
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..







