ప్రవాసీయుల బోనస్ అలవెన్సులలో కోత విధించండి
- October 27, 2016
మనామా : ప్రవాసీయులకు ఇచ్చే బోనస్, అలవెన్సులులో 50 శాతం వరకు తగ్గించమని బహ్రేయినీ చట్ట నిర్మాతలు సూచిస్తున్నారు. ప్రభుత్వ రంగంలో ప్రవాసీయులకు ఇచ్చే బోనస్ మరియు ఇతర అలవెన్సులలో కోత విధించాలని ద్రవ్య మరియు ఆర్థిక వ్యవహారాల కమిటీ సభ్యుడు జలాల్ కాదేం అల్ మఃఫోఉద్ పిలుపు ఇచ్చారు. ప్రవాసీయులకు ఇచ్చే అలవెన్సులలో 50 శాతం మేరకు తగ్గించడం ద్వారా ఈ ప్రయోజనం మెరుగు పడుతుందని బహ్రేయినీ రాజ్యం యొక్క ఆర్థిక వ్యవస్థపై అనుకూలమైన స్థితి ప్రతిబింబిస్తాయి మరియు ఆదాయాల సరైన మళ్లింపునకు దారి తీస్తుందని అని ఎంపీ అన్నారు. కువైట్ సైతం ఇదే విధానం పాటిస్తున్నట్లు అల్ మఃఫోఉద్ గుర్తు చేశారు.కువైట్ ఇటీవల ప్రవాసీయుల అలవెన్సులు బోనస్ విషయంలో కోత విధించింది. ఈ చర్య ద్వారా కువైట్ జాతీయ ఆర్థిక ప్రయోజనం ఎంతో మెరుగుపడినట్లు నిరూపించబడిందని ఆయన ఉదహరించారు. వారిని స్ఫూర్తిగా తీసుకొని ఈ ప్రయోగం బహరేన్ కూడా అమలు చేయాలని సూచించారు.
తాజా వార్తలు
- వాహనాలకు పూర్తి నష్టం పేమెంట్స్..సౌదీ సెంట్రల్ బ్యాంక్ కీలక ఉత్తర్వులు..!!
- ఇరాన్, ఇరాక్లకు వెళ్లడం పై నిషేధం విధించిన బహ్రెయిన్..!!
- తొలి 30 మిలియన్ దిర్హమ్ల విజేత వివరాలు వెల్లడించిన యూఏఈ లాటరీ..!!
- 'సాస్ ఫర్ ఎక్సలెన్స్' కార్యక్రమాన్ని ప్రారంభించిన ఒమన్ రవాణా మంత్రిత్వ శాఖ..!!
- సమ్మర్ లో వాహనాల్లో అగ్నిప్రమాద నివారణకు ఖతార్ రవాణా శాఖ సూచనలు..!!
- కువైట్ లో భారత రాయబార కార్యాలయం ఆధ్వర్యంలో యోగా ఫెస్టివల్..!!
- ప్రైవేటు స్కూళ్ల ఫీజులపై సీఎం విజయ్ కీలక నిర్ణయం
- కెమెరాల వినియోగంపై షేక్ హమ్దాన్ కొత్త తీర్మానం
- సౌదీ అరేబియాకు భారత తదుపరి రాయబారిగా విపుల్ నియామకం
- లోక్ భవన్లో సిక్కిం, గోవా, తెలంగాణ రాష్ట్రాల ఆవిర్భావ దినోత్సవ వేడుకలు









