అలనాటి తార లత మళ్లీ తెరపై
- October 30, 2016
జీఆర్కు జోడీగా వెండితెరకు పరిచయమై, దక్షిణాది మొత్తాన్ని తన అందం, అభినయంతో అలరించిన అలనాటి తార లత మళ్లీ తెరపై సందడి చేయబోతున్నారు. యువతారలు ఆరి, ఆస్నాజవేరి హీరోహీరోయిన్లుగా తెరకెక్కుతున్న 'నాగేష్ తిరైయరంగం' చిత్రంలో ఆమె గిరిజన స్ర్తీగా వ్యత్యాసమైన పాత్రలో నటిస్తున్నారు. 'అగడం' ఫేమ్ మహ్మద్ ఇసాక్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో సీనియర్నటి సితార ముఖ్య పాత్రలో నటిస్తోంది. వెండితెర పునరాగమనంపై లత స్పందిస్తూ... 'ఈ సినిమాలో గిరిజన స్ర్తీ పాత్ర నేనే పోషించాలని దర్శకుడు పట్టుబట్టారు. కథ కూడా నచ్చడంతో అంగీకరించాను. నా పునరాగమనానికి మంచి పాత్ర లభించిందని నమ్ముతున్నాను' అని పేర్కొన్నారు.గిరిజన ప్రజల సంక్షేమ కోసం, వారికి విద్య, వైద్య సదుపాయాలు కల్పించడం కోసం పోరాడే గిరిజన స్ర్తీ పాత్రలో లత నటిస్తున్నారు.
తాజా వార్తలు
- ఆగస్టు నుంచి పీహెచ్సీసీ 'కేర్ సమ్మర్' కార్యక్రమం..!!
- ఇంధన రంగంలో సహకారంపై సౌదీ–భారత్ చర్చలు..!!
- సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్టులు.. వ్యక్తి అరెస్ట్..!!
- ఒమన్లో జూలై 25 నుంచి 'పర్పుల్ శనివారం' ప్రారంభం..!!
- దుబాయ్లో 30 ఫుట్ ఓవర్ బ్రిడ్జీలపై స్మార్ట్ LED వ్యవస్థ..!!
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...







