వాణిజ్య, పర్యాటకంను క్రమబద్ధం చేసిన దుబాయ్ కస్టమ్స్
- November 01, 2016
సముద్ర పాయ వద్ద 2015 సమయం నుండి ఉన్న దాదాపు12.229 చిన్నపాటి ఓడలు, సంప్రదాయ చెక్క పడవలు, ఆధునిక ఓడలు మరియు విహార ఓడలతో సహా వాణిజ్య, పర్యాటకంను క్రమబద్ధం చేసినట్లు దుబాయ్ కస్టమ్స్ శాఖ సోమవారం ఒక ప్రకటనలో వెల్లడించింది. దుబాయ్ సముద్ర పాయ వద్ద వర్తక ఉద్యమం మెరుగుపర్చి సముద్ర వర్తకులు మరియు ఓడరేవు వద్ద వ్యూహాత్మక భాగస్వాములతో దగ్గర సంబంధాలు పటిష్టపర్చడం ద్వారా నౌకను యజమానుల నిర్మాణాత్మక విధానం పొందడానికి వాటాదారుల సాధారణ సమావేశాలు నిర్వహించి దుబాయ్ కస్టమ్స్ దుబాయ్ మున్సిపాలిటీ, దుబాయ్ పోలీస్, కోస్ట్ గార్డ్ ఆసక్తి చూపుతున్నట్లు కోస్టల్ కస్టమ్స్ కేంద్రాల మేనేజ్మెంట్ డైరెక్టర్ దుబాయ్ క్రీక్ కస్టమ్స్ సెంటర్ సీనియర్ మేనేజర్ మహమ్మద్ అల్ సువాడి తెలిపారు. దుబాయ్ , డెయిరి మధ్య ప్రవహిస్తున్న సముద్ర పాయ ఉంది, బయటి ప్రపంచంతో వాణిజ్యాన్నిశతాబ్దం క్రితం కంటే ఎక్కువ కాలం నుంచే ఎమిరేట్ వ్యాణిజ్య వ్యాపారాలు మొదలైంది.ఈ సముద్ర పాయకు ఎంతో ఘనమైన చారిత్రక నేపధ్యం ఉంది. ఈ ప్రాంతంకు ఆర్ధిక ప్రాముఖ్యత ఉండటంతో దుబాయ్ ఈ ప్రాంతంపై ఎంతో గర్వపడుతుంది మరియు ఒక వాణిజ్య కేంద్రంగా మరియు పర్యాటక ఆకర్షణగా, ఇది నగరం యొక్క "గుండె కాయగా " మిగిలిపోయింది.
తాజా వార్తలు
- కువైట్లో భారీ డ్రగ్స్ వ్యతిరేక ఆపరేషన్.. ఎనిమిది మంది అరెస్ట్..!!
- ఆగస్టు నుంచి పీహెచ్సీసీ 'కేర్ సమ్మర్' కార్యక్రమం..!!
- ఇంధన రంగంలో సహకారంపై సౌదీ–భారత్ చర్చలు..!!
- సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్టులు.. వ్యక్తి అరెస్ట్..!!
- ఒమన్లో జూలై 25 నుంచి 'పర్పుల్ శనివారం' ప్రారంభం..!!
- దుబాయ్లో 30 ఫుట్ ఓవర్ బ్రిడ్జీలపై స్మార్ట్ LED వ్యవస్థ..!!
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..







