సొంతగడ్డపై ఇంగ్లండ్తో ఐదు మ్యాచ్ల టెస్టు సిరీస్ కోసం బీసీసీఐ ఎంపిక
- November 02, 2016
సొంతగడ్డపై ఇంగ్లండ్తో ఐదు మ్యాచ్ల టెస్టు సిరీస్ కోసం బీసీసీఐ సెలక్షన్ కమిటీ జట్టును ఎంపిక చేసింది. విరాట్ కోహ్లి సారథ్యంలోని 15మంది జట్టు సభ్యుల బృందాన్ని మొదటి రెండు టెస్టులకు ఎంపిక చేసింది. న్యూజిలాండ్తో సిరీస్లో ఒక టెస్టు మ్యాచ్ ఆడిన గౌతమ్ గంభీర్, ఫాస్ట్ బౌలర్ ఇషాంత్ శర్మ జట్టులో చోటు దక్కించుకున్నారు. హార్దిక్ పాండ్యా తొలిసారి టెస్ట్జట్టుకు ఎంపిక కావడం విశేషం. గాయం కారణంగా రోహిత్ శర్మ చోటు కోల్పోయాడు.
మొదటి రెండు టెస్టులకు ఎంపికైన జట్టు: విరాట్ కోహ్లీ, రహానె, ఇషాంత్ శర్మ, చటేశ్వర పూజారా, గౌతమ్ గంభీర్, జయంత్ యాదవ్, అమిత్ మిశ్రా, రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజా, వర్దమాన్ సాహా, కరుణ్ నాయర్, మురళీ విజయ్, మహ్మద్ షమి, ఉమేష్ యాదవ్, హార్దిక్ పాండ్య.
తాజా వార్తలు
- కువైట్లో భారీ డ్రగ్స్ వ్యతిరేక ఆపరేషన్.. ఎనిమిది మంది అరెస్ట్..!!
- ఆగస్టు నుంచి పీహెచ్సీసీ 'కేర్ సమ్మర్' కార్యక్రమం..!!
- ఇంధన రంగంలో సహకారంపై సౌదీ–భారత్ చర్చలు..!!
- సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్టులు.. వ్యక్తి అరెస్ట్..!!
- ఒమన్లో జూలై 25 నుంచి 'పర్పుల్ శనివారం' ప్రారంభం..!!
- దుబాయ్లో 30 ఫుట్ ఓవర్ బ్రిడ్జీలపై స్మార్ట్ LED వ్యవస్థ..!!
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..







