ముహర్రక్ ప్రేలుడు స్థలాన్ని పర్యవేక్షించిన బహ్రెయిన్ సెక్యూరిటీ చీఫ్
- August 26, 2015
బహ్రెయిన్ దేశ పబ్లిక్ సేకూరిటీ చీఫ్ మేజర్ జనరల్ తరీఖ్ అల్ హస్సాన్ , ముహర్రక్ లోని అల్ నస్సెర్ పాఠశాల సమీపంలో తీవ్రవాద బాంబుపేలుడు దుర్ఘటన జరిగిన ప్రాంతాన్ని నేడు సందర్శించారు. ఇందుకు భాద్యులను గుర్తించేందుకు దర్యాప్తును వెంటనే చేపట్టామని, ఈ విధంగా అమాయక ప్రజలను భయభాంతులను చేసి, ప్రజా జీవితాన్ని అస్తవ్యస్తం చేసేవారెవరైనా, న్యాయస్థానం ముందు భారీ మూల్యం చెల్లించాల్సింటుందని ఆయన స్పష్టం చేశారు. ఈ విషయమై ఎవరికి ఏ సమాచారం తెలిసినా, పోలీసు దీరాక్టరేటు వారికి లేదా 80008008 ఫోన్ నంబరుకు తెలియజేయాలని విజ్ఞప్తి చేశారు.
--యం.వాసుదేవ రావు(మాగల్ఫ్ ప్రతినిధి,బహ్రెయిన్)
తాజా వార్తలు
- కువైట్ పై క్షిపణులు, డ్రోన్ దాడులు..గగనతల రక్షణ వ్యవస్థలు ప్రతిఘటన
- జులై 27న దేశవ్యాప్త బ్యాంక్ సమ్మె..
- ధోఫార్ నుంచి తిరుగు ప్రయాణంలో విషాదం.. టీచర్, ముగ్గురు పిల్లలు మృతి..!!
- సౌదీలో వారం రోజుల్లో 15,836 మంది అరెస్టు..!!
- కువైట్ లో విద్యుత్ పొదుపు ప్రచారానికి విశేష స్పందన..!!
- రోడ్డుపై బట్టలు ఆరేస్తే BD100 జరిమానా..!!
- యూఏఈ లాటరీ 'లక్కీ డే డ్రా'.. ముగ్గురికి చెరో Dh50,000 బహుమతి..!!
- అబుదాబిలో 'యమ్మీ ఇండియన్ బైట్' రెస్టారెంట్ మూసివేత..!!
- సూమ్ యాప్లో ఖైదీల తయారీ ఉత్పత్తుల విక్రయం..!!
- అలిపిరి నడక మార్గంలో భక్తుల భద్రతకు మరింత పటిష్ట చర్యలు: వెంకయ్య చౌదరి







