ముహర్రక్ ప్రేలుడు స్థలాన్ని పర్యవేక్షించిన బహ్రెయిన్ సెక్యూరిటీ చీఫ్
- August 26, 2015
బహ్రెయిన్ దేశ పబ్లిక్ సేకూరిటీ చీఫ్ మేజర్ జనరల్ తరీఖ్ అల్ హస్సాన్ , ముహర్రక్ లోని అల్ నస్సెర్ పాఠశాల సమీపంలో తీవ్రవాద బాంబుపేలుడు దుర్ఘటన జరిగిన ప్రాంతాన్ని నేడు సందర్శించారు. ఇందుకు భాద్యులను గుర్తించేందుకు దర్యాప్తును వెంటనే చేపట్టామని, ఈ విధంగా అమాయక ప్రజలను భయభాంతులను చేసి, ప్రజా జీవితాన్ని అస్తవ్యస్తం చేసేవారెవరైనా, న్యాయస్థానం ముందు భారీ మూల్యం చెల్లించాల్సింటుందని ఆయన స్పష్టం చేశారు. ఈ విషయమై ఎవరికి ఏ సమాచారం తెలిసినా, పోలీసు దీరాక్టరేటు వారికి లేదా 80008008 ఫోన్ నంబరుకు తెలియజేయాలని విజ్ఞప్తి చేశారు.
--యం.వాసుదేవ రావు(మాగల్ఫ్ ప్రతినిధి,బహ్రెయిన్)
తాజా వార్తలు
- వైఎస్ ఆశయాలను ముందుకు తీసుకెళ్తాం: సీఎం రేవంత్ రెడ్డి
- నేపాల్ బాధితులను ఆదుకోవాలని సోనూ సూద్ పిలుపు!
- గోల్కొండలో ఘనంగా సోల్జరథాన్
- ప్రవాస తెలుగు బాలబాలికలకు ఆన్లైన్ ప్రతిభా వేదిక
- UAEలో Starlink vs du, e&: ఖర్చు, వేగం, ప్యాకేజీల్లో తేడాలివే
- UAEలో అన్ని పాఠశాలల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పాఠ్యాంశం
- ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన కువైట్
- కాంగోలో విజృంభిస్తున్న ఎబోలా.. 3 వేల దాటిన మరణాలు
- డ్రౌనింగ్ వ్యక్తిని కాపాడిన సౌదీ పౌరుడికి దుబాయ్ పోలీసుల సత్కారం
- అయోధ్య ట్రస్టు సీఈవోగా జితేంద్ర మిశ్రా







