యు.ఏ.ఈ. ని అట్టుడికిస్తున్న ప్రిన్స్ అల్ వలీద్ ఈ-మెయిల్ స్కాం
- August 26, 2015
గతంలో క్యాష్ ప్రైజుల పేరుతో, చమురుతో సుసంపన్నమైన గల్ఫ్ దేశాల ప్రజలను మోసం చేసిన ఘరానా మోసగాళ్లు, ఇపుడు బిలియనీర్ ఐన సౌదీ రాజకుమారుడు హిజ్ హైనెస్ అల్ వలీద్ బిన్ తలాల్, తన 32 బిలియన్ డాలర్లను దానంచేస్తానన్న ప్రకటనను అవకాశంగా తీసుకుని, కొత్త తరహాలో ఉచ్చులు పన్నుతున్నారు! వీరు యూ. ఏ. ఈ లో అనేకమంది ప్రజలకు - తాము సౌదీ యువరాజు తరపునుండి మాట్లాడుతున్నామనీ, మీరు3.2 మిలియన్ డాలర్ల దానానికై ఎంపిక చేయబడ్దారని అభినందిస్తూ, వారి వ్యక్తిగత వివరాలను పంపమంటారు. ఐతే, ఇటువంటి స్కీములు ఆఖరికి వారి బాంకు ఖాతా వివరాలను పంపడంతో, విషాదాంతoగా ముగుస్తాయని, వీటికి వ్యతిరేకంగా అనేక మార్లు హెచ్చరికలు జారీ చేస్తున్నారు.
--సి.శ్రీ(దుబాయ్)
తాజా వార్తలు
- బహ్రెయిన్ BD1.384 బిలియన్లకు ఎగుమతులు..!!
- ఒమన్లో 50°C వరకు ఉష్ణోగ్రతలు..వైద్యుల హెచ్చరిక..!!
- ఖతార్లో ఈ-కామర్స్, POS లావాదేవీల్లో భారీ వృద్ధి..!!
- దుబాయ్లో వాకింగ్, సైక్లింగ్కు పెద్దపీట.. 25 ప్రాంతాల కనెక్ట్ కు కొత్త ప్రణాళిక..!!
- కువైట్ లో మెరుగైన ట్రాఫిక్ సేవలకు శ్రీకారం..!!
- సౌదీలో గృహ కార్మికుల ఇకామా రెన్యూవల్కు కొత్త విధానం..!!
- ఇరాన్ తో యుద్ధం..17 మంది అమెరికా సైనికుల మృతి
- 2026 ఫిఫా ప్రపంచకప్ విజేతగా స్పెయిన్.. అర్జెంటీనా పై 1-0తో చారిత్రాత్మక విజయం
- మెటా సేవలకు అంతరాయం..ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ డౌన్!
- ఇరాన్ రాయబారిని పిలిపించిన జోర్డాన్.. క్షిపణి దాడులు వెంటనే నిలిపివేయాలని డిమాండ్







