ఎలుకల దాడిలో పసికందు మృతిపై హెచార్సీ సీరియస్ అయ్యింది
- August 26, 2015
గుంటూరు జిల్లాలో ఎలుకల దాడిలో పసికందు మృతిపై హెచార్సీ సీరియస్ అయ్యింది. ఓ న్యాయవాది ఈ ఘటనపై పిటిషన్ దాఖలు చేశారు. డీఎంఅండ్ హెచ్ఓ, సూపరింటెండెంట్ లకు హెచ్చార్సీ నోటీసులు జారీ చేసింది. వచ్చే నెల 11వ తేదీలోగా నివేదిక ఇవ్వాలని ఆదేశాల్లో పేర్కొంది. తల్లి ఆక్రందన.. ఇదిలా ఉంటే పసికందు మృతి చెందడంపై తల్లి పడుతున్న ఆవేదన పలువురిని కలిచివేస్తోంది. తమ బిడ్డను ఇంకా తీసుకపోనియడం లేదని టెన్ టివితో వాపోయింది. ప్రమాదం జరిగిన తరువాత కూడా ఎవరూ వచ్చి చూడలేదని తెలిపింది. ఎలుకలు వస్తున్నాయి..దాడి చేస్తున్నాయని పేర్కొన్నా ఎవరూ స్పందించలేదని రోదిస్తూ తెలిపింది. తనను హేళన చేస్తూ మాట్లాడరని, పేదోళ్లం కాబట్టే ఇంతదూరం వచ్చి ఆసుపత్రిలో చేరామని పేర్కొంది. మ బాబును మాకు ఇప్పించాలని ఆ తల్లి వేడుకుంది.
తాజా వార్తలు
- నిరాహార దీక్ష ఆపేది లేదు–సోనమ్ వాంగుక్ ప్రకటన
- ఇరాన్ దాడుల ప్రభావం.. బహ్రెయిన్, కువైట్, ఖతార్ విమానాలకు అంతరాయం
- ఏపీ విద్యార్థులకు సర్కార్ గుడ్ న్యూస్..
- డీజీపీ సీవీ ఆనంద్ ని కలిసిన క్రికెటర్ మహమ్మద్ సిరాజ్
- సెప్టెంబర్లో ప్రారంభం కాబోతున్న బిగ్ బాస్ సీజన్ 10
- బహ్రెయిన్ వైమానిక నావిగేషన్ పరికరాలే లక్ష్యం..అయినా విమాన రాకపోకలకు అంతరాయం లేదు
- ఢిల్లీ ఘటన పై తెలంగాణ సీఎం రేవంత్ ఫైర్..
- ఇరాన్ కొనసాగిస్తున్న దాడులు..కువైట్ పై క్షిపణులు, డ్రోన్లను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- ‘రాజు ఆమ్లెట్’ వ్యవస్థాపకుడు రాజీవ్ మెహెరిష్ కన్నుమూత
- యూఏఈలో భారతీయుల పాస్పోర్ట్ సేవలకు ఊరట.. అల్హింద్ ద్వారా తాత్కాలికంగా కాన్సులర్ సేవలకు సుప్ర







