కచ్చీ మిర్చీ కా ఘోష్
- November 08, 2016
కావలసినవి: మటన్ 800 గ్రా., పచ్చిమిర్చి ముద్ద 100 గ్రా., నల్లమిరియాలు 10 గ్రా., షాజీరా ఒక స్పూను, ఉల్లిపాయ ముద్ద 300 గ్రా., వెల్లుల్లి ముద్ద 2 స్పూన్లు. అల్లం ముద్ద ఒక స్పూను, కొత్తిమీర ఒక కట్ట, గరం మసాలా పదార్థాలు 10 గ్రా., ధనియాల పొడి ఒక స్పూను, జీరా పొడి ఒక స్పూన్, నూనె/నెయ్యి 200 గ్రా., పెరుగు 150 గ్రా., ఉప్పు తగినంత.
ఎలా చేయాలి
నూనె వేడిచేసి ముందు షాజీరా, గరం మసాలా వస్తువులు, నల్ల మిరియాలు వేయాలి. తర్వాత ఉల్లి ముద్ద, పెరుగు, పచ్చిమిర్చి, అల్లం, వెల్లుల్లి ముద్దలు వేసి వేగించాలి. వేగాక మటన్ వేసి పెద్దమంట మీద ఉడికించాలి. ధనియా, జీరా పొడులు వేసి కొంచెం నీళ్ళు పోయాలి. మటన్ మెత్తగా ఉడికి, నూనె పైకి తేలాక కొత్తిమీర సన్నగా కోసి వేయండి.
తాజా వార్తలు
- డబ్బులు తీసుకుని వీసాలు ఇప్పిస్తామంటూ మోసాలు.. అప్రమత్తంగా ఉండాలని దుబాయ్ పోలీసుల హెచ్చరిక
- ఇరాన్ దాడులతో కువైట్లో చెలరేగిన మంటలు అదుపులోకి.. పలువురికి గాయాలు
- 72 వ జాతీయ చలనచిత్ర పురస్కారాలు ప్రకటింపు..
- FICCI FLO ప్రధాన కార్యాలయానికి వెయ్యి గజాల స్థలం కేటాయింపు: సీఎం రేవంత్
- అమెరికా పై ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ తీవ్ర విమర్శలు..
- కువైట్, బహ్రెయిన్, జోర్డాన్లపై ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన GCC
- హైదరాబాద్లో ‘ఆండ్ పర్పస్ ఫోరమ్ 2026’ సదస్సు
- దుబాయ్ పేలుళ్లపై తప్పుడు కథనం ప్రచురణ.. జర్నలిస్టు, బృందానికి యూఏఈ సమన్లు
- ప్రజాకవి అందె సీఎం రేవంత్ ఘన నివాళులు..
- బ్రెయిన్ ఇంజ్యూరీ నుంచి జాతీయ సేవలోకి..ఓ టీన్ స్ఫూర్తి ప్రయాణం..!!







