మోడీ నిర్ణయం భారత్తో పాటు విదేశాల్లోనూ సంచలనం సృష్టించింది ..
- November 09, 2016
రూ.500,1000 నోట్లను రద్దు చేస్తూ మోడీ తీసుకున్న నిర్ణయం భారత్తో పాటు విదేశాల్లోనూ సంచలనం సృష్టించింది. ఓవైపు అమెరికా అధ్యక్ష ఎన్నికలతో డాలర్ విలువ గంట గంటకూ మారుతుండగా, మరోవైపు లక్షలాది ప్రవాసీయులకు, వారికుటుంబాలకు షాకిచ్చింది. భారతీయ నల్లధనానికి ప్రధాన మూలంగా ఉన్న బంగారం మొత్తం గల్ఫ్ దేశాల నుంచే వస్తుండగా వారికి కూడా ఈ ప్రకటన పిడుగుపాటుగా మారింది. గల్ఫ్ దేశాలన్నింటిలోనూ మనీ ఎక్సేంజీలు ఉండగా, అందులో స్థానిక కరెన్సీతో పాటు, డాలర్, యూరో, భారతీయ నోట్లను అత్యధికంగా విక్రయిస్తుంటారు. ఆయా కరెన్సీ కట్టలను వారు తమ వద్ద నిల్వ వుంచుకుంటారు. విదేశాల్లో కావాల్సినంత భారత కరెన్సీ లభ్యమవుతుంది. అయితే మోడీ ప్రభుత్వ సంచలన నిర్ణయంతో అక్కడ ఉన్న భారత కరెన్సీ మొత్తం వృధా అయిపోనుంది. అధికారికంగా వీరు మార్చుకునే అవకాశం ఉండదు.
తాజా వార్తలు
- ఆగస్టు నుంచి పీహెచ్సీసీ 'కేర్ సమ్మర్' కార్యక్రమం..!!
- ఇంధన రంగంలో సహకారంపై సౌదీ–భారత్ చర్చలు..!!
- సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్టులు.. వ్యక్తి అరెస్ట్..!!
- ఒమన్లో జూలై 25 నుంచి 'పర్పుల్ శనివారం' ప్రారంభం..!!
- దుబాయ్లో 30 ఫుట్ ఓవర్ బ్రిడ్జీలపై స్మార్ట్ LED వ్యవస్థ..!!
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...







