అక్రమ మకాం పెట్టినవారికి భంగపాటు

- November 09, 2016 , by Maagulf
అక్రమ మకాం పెట్టినవారికి భంగపాటు

మనామా: అక్రమంగా రాజ్యంలో ఉంటున్న ప్రవాసీయులను అదుపు చేయడానికి ఒక కఠినమైన విధానం ఏర్పాటుచేసి అందుకు తగిన చర్యలు అధికారులు తీసుకున్నారు.
3,500 మందికి పైగా  నివాసిత చట్టంను ఉల్లంఘించిన పలువుర్నివెతికి పట్టుకున్నారు. వీరు గత మూడు సంవత్సరాలుగా దేశములో అక్రమంగా నివసిస్తున్నారని జాతీయత, పాస్పోర్ట్ & నివాస అఫ్ఫైర్స్  శోధన మరియు అనుసరించే శాఖ డైరెక్టర్ లెఫ్టినెంట్ కల్నల్ తలాల్ నబీల్ టాకీ చెప్పారు. నివాసిత ఉల్లంఘనలకు పాల్పడినవారిని  3,587 మందిని అరెస్టు చేసి  మరియు దేశమునుండి ఆ ప్రజలను పంపించివేశారు,  2013 లో  967 మందిని పట్టుకున్నట్లు 2014 లో 1,487 మందిని 2015 లో 1,133 మందిని పట్టుకున్నట్లు ఆయన తెలిపారు. సమర్థవంతంగా ఇందుకు తగిన చర్యలు చేపడుతున్న క్రమంలో,29 మంది  అధికారులు మరియు సిబ్బంది  పర్యవేక్షణతో అక్రమ నివాసితులు కోసం పూర్తి సమయం  కేటాయించినట్లు తెలిపారు. సంబంధిత అధికారుల సమన్వయంతో స్వచ్ఛందంగా ప్రవాసీయులు అక్రమ కార్మికులు లొంగిపోతేవారిని ప్రభుత్వం  ప్రోత్సహిస్తుంది ఇటీవల ఒక  నివేదికలో ఉదహరించారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com