బహ్రేయినీ పౌరసత్వాన్ని కోల్పోయిన 12 మంది తీవ్రవాదులు
- November 09, 2016
మనామా: ఒక తీవ్రవాద బృందాన్ని ఏర్పాటుకు పాల్పడినట్లు 12 మంది ముద్దాయిలకు బహ్రేయినీ పౌరసత్వాన్ని తొలగించడానికి సుప్రీం అప్పీల్స్ న్యాయస్థానం మంగళవారం ఒక నిర్ణయం తీసుకొంది. ప్రతివాదులు ఆంధ్రాకి తొలుత జీవితకాల శిక్ష విధించారు కాని కోర్టు ఐదుగురికి వారి శిక్షాకాలంను తగ్గించింది. వారిలో ఇద్దరకీ 15 సంవత్సరాల జైలుశిక్ష విధించారు. మిగిలిన ముగ్గురికి ఒక్కొక్కరికి 10 ఏళ్ళ కారాగారవాసం కోర్టు విధించింది .
మరో ఇద్దరు పురుషులలో ఒకఋ భారత జాతీయుడు కాగా ఒక బంగ్లాదేశీ వ్యక్తి 12 మందికి ప్రతివాదులకు సహకరించడంతో ఇదే కేసులో చిక్కుకున్నారు. వారు వారి ఒక సంవత్సరం శిక్ష పడిన వీరికి న్యాయం జరిపమని అడిగే హక్కు కోల్పోయారు. వీరిద్దరూ కింగ్డమ్ అంతటా తీవ్రమైన తీవ్రవాద కార్యకలాపాలు నిర్వహించడానికి వారిని సహ ముద్దాయిలు వాడుకున్నారని అనుమానం వ్యక్తం చేశారు. క్కురయ్యహ్ మరియు జాంబియా ప్రాంతంలో 2013 మరియు 2014 మధ్య కాలంలో ఆరు బాంబు దాడులు జరగడానికి వీరిదే బాధ్యత అని నిరూపితమై ఉంది. నిందిత వ్యక్తులు బాంబులు తయారు చేయడం పేలుడు పదార్థాలను వారి నుంచి స్వాధీనం చేసుకోవడంతో వారు పట్టుబడ్డారు.
తాజా వార్తలు
- కువైట్లో భారీ డ్రగ్స్ వ్యతిరేక ఆపరేషన్.. ఎనిమిది మంది అరెస్ట్..!!
- ఆగస్టు నుంచి పీహెచ్సీసీ 'కేర్ సమ్మర్' కార్యక్రమం..!!
- ఇంధన రంగంలో సహకారంపై సౌదీ–భారత్ చర్చలు..!!
- సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్టులు.. వ్యక్తి అరెస్ట్..!!
- ఒమన్లో జూలై 25 నుంచి 'పర్పుల్ శనివారం' ప్రారంభం..!!
- దుబాయ్లో 30 ఫుట్ ఓవర్ బ్రిడ్జీలపై స్మార్ట్ LED వ్యవస్థ..!!
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..







