అక్రమ మకాం పెట్టినవారికి భంగపాటు
- November 09, 2016
మనామా: అక్రమంగా రాజ్యంలో ఉంటున్న ప్రవాసీయులను అదుపు చేయడానికి ఒక కఠినమైన విధానం ఏర్పాటుచేసి అందుకు తగిన చర్యలు అధికారులు తీసుకున్నారు.
3,500 మందికి పైగా నివాసిత చట్టంను ఉల్లంఘించిన పలువుర్నివెతికి పట్టుకున్నారు. వీరు గత మూడు సంవత్సరాలుగా దేశములో అక్రమంగా నివసిస్తున్నారని జాతీయత, పాస్పోర్ట్ & నివాస అఫ్ఫైర్స్ శోధన మరియు అనుసరించే శాఖ డైరెక్టర్ లెఫ్టినెంట్ కల్నల్ తలాల్ నబీల్ టాకీ చెప్పారు. నివాసిత ఉల్లంఘనలకు పాల్పడినవారిని 3,587 మందిని అరెస్టు చేసి మరియు దేశమునుండి ఆ ప్రజలను పంపించివేశారు, 2013 లో 967 మందిని పట్టుకున్నట్లు 2014 లో 1,487 మందిని 2015 లో 1,133 మందిని పట్టుకున్నట్లు ఆయన తెలిపారు. సమర్థవంతంగా ఇందుకు తగిన చర్యలు చేపడుతున్న క్రమంలో,29 మంది అధికారులు మరియు సిబ్బంది పర్యవేక్షణతో అక్రమ నివాసితులు కోసం పూర్తి సమయం కేటాయించినట్లు తెలిపారు. సంబంధిత అధికారుల సమన్వయంతో స్వచ్ఛందంగా ప్రవాసీయులు అక్రమ కార్మికులు లొంగిపోతేవారిని ప్రభుత్వం ప్రోత్సహిస్తుంది ఇటీవల ఒక నివేదికలో ఉదహరించారు.
తాజా వార్తలు
- కువైట్లో భారీ డ్రగ్స్ వ్యతిరేక ఆపరేషన్.. ఎనిమిది మంది అరెస్ట్..!!
- ఆగస్టు నుంచి పీహెచ్సీసీ 'కేర్ సమ్మర్' కార్యక్రమం..!!
- ఇంధన రంగంలో సహకారంపై సౌదీ–భారత్ చర్చలు..!!
- సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్టులు.. వ్యక్తి అరెస్ట్..!!
- ఒమన్లో జూలై 25 నుంచి 'పర్పుల్ శనివారం' ప్రారంభం..!!
- దుబాయ్లో 30 ఫుట్ ఓవర్ బ్రిడ్జీలపై స్మార్ట్ LED వ్యవస్థ..!!
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..







