అమెరికా 45వ అధ్యక్షుడిగా ఎన్నికైన ట్రంప్కు మోదీ అభినందనలు...
- November 09, 2016
అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ఘన విజయం సాధించిన రిపబ్లికన్పార్టీ అభ్యర్తి డొనాల్డ్ ట్రంప్కు ప్రధాని నరేంద్ర మోదీ అభినందనలు తెలిపారు. ట్రంప్ హయాంలో భారత్-అమెరికా దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలు మరింత బలపడాలని మోదీ ఆకాంక్షించారు. అమెరికా 45వ అధ్యక్షుడిగా ఎన్నికైన ట్రంప్ను అభినందిస్తూ ప్రధాని ట్వీట్ చేశారు. ఇరుదేశాల మధ్య మైత్రిలో కొత్తశకం కావాలని ఆయన అన్నారు. ఎన్నికల ప్రచారంలో భారత్పై స్నేహపూరిత భావన వ్యక్తం చేసిన ట్రంప్ను మోదీ ప్రశంసించారు. 'మీ హయాంలో ఇరుదేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలు ఉన్నత శిఖరాలకు చేరుకోవాలి' అని ప్రధాన తన ట్విట్టర్లో పేర్కొన్నారు.
తాజా వార్తలు
- టీమిండియాదే విజయం..కివీస్తో ఫైనల్ పోరుకు రెడీ..
- ఖమేనీ మృతికి అధికారికంగా సంతాపం తెలిపిన భారత్
- ICC Mens T20 World Cup 2026: భారత్ భారీ స్కోర్..
- అమెరికా ట్యాంకర్ పై దాడి చేసిన ఇరాన్
- గల్ఫ్ దేశాలకు ఇటలీ బాసట
- షార్జా ఛారిటీ రికార్డు: మొదటి 15 రోజుల్లోనే 4.5 లక్షల ఇఫ్తార్ భోజనాల పంపిణీ!
- అబూదాబీ ICAD 2పై డ్రోన్ శకలాలు: ఆరుగురికి గాయాలు..
- Dh15 మిలియన్ జాక్పాట్ కొట్టిన షార్జా డ్రైవర్..!!
- పబ్లిక్ ప్లేసుల్లో అలాచేస్తే..OMR 300 ఫైన్, 3 నెలల జైలు..!!
- రిలీఫ్ ఫ్లైట్స్..ఖతార్ ఎయిర్వేస్ బిగ్ అప్డేట్..!!









