పిల్లలను మళ్లీ స్కూళ్లకు పంపేటపుడు...
- August 28, 2015
సెలవుల తరువాత చిన్నారులను మళ్లీ స్కూళ్లకు పంపడం, తల్లిదండ్రులకు బ్రహ్మవిద్యే! ఐతే స్కూళ్ళు ప్రారంభించడానికి కొన్నిరోజుల ముందే పిల్లలకు సమయానికి తయారవడం, అల్పాహారం తీసుకోవడం అలవాటు చేయాలని, అందువల్ల పిల్లలు స్కూల్ రొటీన్ కు అలవాటుపడి, ఇబ్బందిపడకుండా ఉంటారని, పాఠశాలలు మరియు విద్యా సంస్థల ఆరోగ్య శాఖ ఉపాధ్యక్షుడు డా. హమేద్ యగ్యా హుస్సైన్ సలహా ఇచ్చారు. స్కూళ్లకు తిరిగి పంపే ప్పుడు పాటించవలసి అరోగ్య చిట్కాలను గురించి చర్చిస్తూ, ప్రత్యేకించి మాంసం వంటి వంటకాలను లంచ్ లో పెట్టేప్ప్పుడు, అవి చెడిపోకుండా ఐస్ ప్యాక్ వంటివి వాడాలని, అంటు వ్యాధులు వ్యాప్తించకుండా ఉండాలంటే, తల్లిదండ్రులు వారిని 3-5 రోజులు బడికి పంపకుండా ఉండడమే ఉత్తమమని అన్నారు. పిల్లల స్కూలు బాగు, వారిబరువులో 10 శాతం కంటే తక్కువ ఉండాలని, ఇంట్లో టెలివిజను, కంప్యూటర్లు, వీడియో గేములు వంటి స్క్రీన్ ఫ్రీ జోన్లను ఏర్పాటుచేయడం ద్వారా వారు దీక్షగా చదువుకోనేలా ప్రోత్సహించాలని; వారు ప్రశాంతంగా కనీసం 10 గంటలు నిద్రపోవాలని, అందుకై అన్ని డిజిటల్, ఎలక్ట్రానిక్ పరికరాలను నిద్రకు ముందే ఆపివేయాలని డాక్టర్ల సూచనలు. మరి, పాటిద్దామా!
--- సి. శ్రీ (దుబాయ్)
తాజా వార్తలు
- డబ్బులు తీసుకుని వీసాలు ఇప్పిస్తామంటూ మోసాలు.. అప్రమత్తంగా ఉండాలని దుబాయ్ పోలీసుల హెచ్చరిక
- ఇరాన్ దాడులతో కువైట్లో చెలరేగిన మంటలు అదుపులోకి.. పలువురికి గాయాలు
- 72 వ జాతీయ చలనచిత్ర పురస్కారాలు ప్రకటింపు..
- FICCI FLO ప్రధాన కార్యాలయానికి వెయ్యి గజాల స్థలం కేటాయింపు: సీఎం రేవంత్
- అమెరికా పై ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ తీవ్ర విమర్శలు..
- కువైట్, బహ్రెయిన్, జోర్డాన్లపై ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన GCC
- హైదరాబాద్లో ‘ఆండ్ పర్పస్ ఫోరమ్ 2026’ సదస్సు
- దుబాయ్ పేలుళ్లపై తప్పుడు కథనం ప్రచురణ.. జర్నలిస్టు, బృందానికి యూఏఈ సమన్లు
- ప్రజాకవి అందె సీఎం రేవంత్ ఘన నివాళులు..
- బ్రెయిన్ ఇంజ్యూరీ నుంచి జాతీయ సేవలోకి..ఓ టీన్ స్ఫూర్తి ప్రయాణం..!!







