అమెరికా ఆర్మీ స్థావరంపై దాడి, నలుగురు అమెరికన్లు మృతి
- November 12, 2016
అఫ్గానిస్తాన్లో అతిపెద్ద అమెరికా సైనిక స్థావరంలో జరిగిన ఆత్మాహుతి దాడిలో నలుగురు అమెరికన్లు చనిపోయారని అమెరికా రక్షణ మంత్రి ఆష్టన్ కార్టర్ వెల్లడించారు. భారీ భద్రత నడుమ ఉండే 'బగ్రం ఎరుుర్ఫీల్డ్'లో జరిగిన ఈ దాడిలో ఒక పోలాండ్, మరో 16 మంది అమెరికా సైనికులు గాయపడ్డారు. ఈ దాడిని తామే చేశామని తాలిబాన్లు ప్రకటించారు. చనిపోరుున నలుగురిలో అమెరికాకు చెందిన ఇద్దరు సైనికులు, ఇద్దరు కాంట్రాక్టర్లు ఉన్నారు. ఆత్మాహుతి చేసుకున్న వ్యక్తి స్థావరంలో పనిచేసే అఫ్గాన్ పౌరుడు అయ్యుండొచ్చని అధికారులు అనుమానిస్తున్నారు.
ఈ స్థావరానికి వివిధ అంచెల్లో భద్రతా వ్యవస్థ ఉంటుంది. అఫ్గాన్, అమెరికా సైనికులు నిత్యం సెక్యూరిటీ కెమెరాలతోనూ, స్తంభాలపైకి ఎక్కి ఇక్కడ పహారా కాస్తుంటారు.
తాజా వార్తలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన – బహ్రెయిన్లో మోగిన సైరన్ల�
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!
- వాణిజ్య స్థలాల అద్దెపై కువైట్ ఫైర్ ఫోర్స్ కీలక సూచనలు..!!
- పర్యావరణ పరిరక్షణలో ఒమన్కు అంతర్జాతీయ గుర్తింపు..!!
- సోషల్ మీడియా బ్యాన్.. క్రియేటర్ ఎకానమీపై ప్రభావంపై యూఏఈ క్లారిటీ..!!
- డొమెస్టిక్ వర్కర్ ను వేధించిన మహిళకు మూడేళ్ల జైలు..!!
- ధోఫార్ ఖరీఫ్ సీజన్.. వినియోగదారుల రక్షణకు 52 మంది అధికారుల నియామకం..!!
- కలర్వర్స్ ఎక్స్పీరియన్స్తో కుటుంబాలకు వినూత్న వినోదం..!!







