మనామాలో ప్రవాస భారతీయుని మృతి
- November 13, 2016
మనామా: మనామాలోని తన వసతి వద్ద ఒక భారతీయ కార్మికుడు ఆత్మహత్య చేసుకున్నాడు. మోహనం పూమిథోత్తత్తిల్(51) గురువారం సాయంత్రం ప్రాణంలేని స్థితిలో కనుగొనబడింది.ఒక మినరల్ వాటర్ పంపిణీ సంస్థ లో ఉద్యోగిగా పనిచేస్తున్న ఆయనకు దక్షిణ భారతదేశం లోని కేరళ రాష్ట్రంలోని వడకరలోని ఇంటి వద్ద భార్య మరియు ఇద్దరు పిల్లలు ఉన్నారు. మోహనం పూమిథోత్తత్తిల్ భౌతిక శరీరం ఇప్పుడు సల్మానియా మెడికల్ కాంప్లెక్స్ మృతదేహాలను భద్రపరిచే గది వద్ద ఉంచబడింది. మృతదేహంకు సంబంధించిన వ్రాతపని పూర్తయిన తర్వాత ఆయన పార్ధీవ శరీరం స్వదేశానికి పంపబడుతుంది.
తాజా వార్తలు
- సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్టులు.. వ్యక్తి అరెస్ట్..!!
- ఒమన్లో జూలై 25 నుంచి 'పర్పుల్ శనివారం' ప్రారంభం..!!
- దుబాయ్లో 30 ఫుట్ ఓవర్ బ్రిడ్జీలపై స్మార్ట్ LED వ్యవస్థ..!!
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన







