మనామాలో ప్రవాస భారతీయుని మృతి

- November 13, 2016 , by Maagulf
మనామాలో ప్రవాస భారతీయుని మృతి

మనామా:  మనామాలోని తన వసతి వద్ద ఒక భారతీయ కార్మికుడు ఆత్మహత్య చేసుకున్నాడు. మోహనం  పూమిథోత్తత్తిల్(51) గురువారం సాయంత్రం ప్రాణంలేని స్థితిలో కనుగొనబడింది.ఒక మినరల్ వాటర్ పంపిణీ సంస్థ లో ఉద్యోగిగా పనిచేస్తున్న ఆయనకు దక్షిణ భారతదేశం లోని కేరళ రాష్ట్రంలోని వడకరలోని ఇంటి వద్ద భార్య మరియు ఇద్దరు పిల్లలు ఉన్నారు. మోహనం పూమిథోత్తత్తిల్ భౌతిక శరీరం ఇప్పుడు సల్మానియా మెడికల్ కాంప్లెక్స్ మృతదేహాలను భద్రపరిచే గది వద్ద ఉంచబడింది. మృతదేహంకు సంబంధించిన వ్రాతపని పూర్తయిన తర్వాత ఆయన పార్ధీవ శరీరం  స్వదేశానికి పంపబడుతుంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com