రద్దయిన నోట్లను 24 వరకూ అనుమతించాలని నిర్ణయించిన ఇండియన్ రైల్వేస్
- November 14, 2016
పెద్ద నోట్ల రద్దుపై ఇండియన్ రైల్వేస్ సంచలన నిర్ణయం తీసుకుంది. రద్దయిన ఐదొందలు, వెయ్యి రూపాయల నోట్లను ఈ నెల 24 వరకూ అనుమతించాలని నిర్ణయించింది. రిజర్వేషన్లు, టికెట్ల బుకింగ్, రైల్వే క్యాటరింగ్ సర్వీసులకు పాత నోట్లను ఈ నెల 24వరకూ అనుమతించనున్నారు. వాస్తవానికి టికెట్ల కొనుగోలుకు పాత నోట్లను నేటి అర్ధరాత్రి వరకూ అనుమతిస్తూ గతంలోనే నిర్ణయించారు. అయితే తాజాగా ఈ నెల 24 వరకూ దీన్ని పొడిగించారు.
తాజా వార్తలు
- టీమిండియాదే విజయం..కివీస్తో ఫైనల్ పోరుకు రెడీ..
- ఖమేనీ మృతికి అధికారికంగా సంతాపం తెలిపిన భారత్
- ICC Mens T20 World Cup 2026: భారత్ భారీ స్కోర్..
- అమెరికా ట్యాంకర్ పై దాడి చేసిన ఇరాన్
- గల్ఫ్ దేశాలకు ఇటలీ బాసట
- షార్జా ఛారిటీ రికార్డు: మొదటి 15 రోజుల్లోనే 4.5 లక్షల ఇఫ్తార్ భోజనాల పంపిణీ!
- అబూదాబీ ICAD 2పై డ్రోన్ శకలాలు: ఆరుగురికి గాయాలు..
- Dh15 మిలియన్ జాక్పాట్ కొట్టిన షార్జా డ్రైవర్..!!
- పబ్లిక్ ప్లేసుల్లో అలాచేస్తే..OMR 300 ఫైన్, 3 నెలల జైలు..!!
- రిలీఫ్ ఫ్లైట్స్..ఖతార్ ఎయిర్వేస్ బిగ్ అప్డేట్..!!









