రెండు నకిలీ పనిమనిషి కార్యాలయాలపై పోలీసుల దాడి
- November 19, 2016
కువైట్ : నివాసిత అపరాధ పరిశోధకులు రెండు నకిలీ పనిమనిషి కార్యాలయాల పని పట్టారు. ఇందులో మొదటి కార్యాలయంలో పరారీలో ఉన్నదేశీయసహాయకులను తీసుకొని రోజువారీ పని కోసం వారిని ఉపయోగించుకొంటుంటే . రెండవ నకిలీ పనిమనిషి కార్యాలయంలో స్పాన్సర్ల వద్ద పనిచేస్తున్న దేశీయ సహాయకులను రెట్టింపు చెల్లింపులు ఇస్తామని ప్రలోభ పెట్టి వారిని అక్కడ్నుంచి పరారీకి ప్రోత్సహించారు. అయితే మొదటి, ఇళ్లలో సహాయకురాలిగా ఉండే ఒక ఈజిప్షియన్ మహిళతో ఇద్దరు ఫిలిపాపియన్లతో ఉండగా పట్టుబడింది. ఇందులో ఫిలిప్పీయన్ మహీళ పరారీలో ఉండగా, రెండవ ఫిలిప్పీయన్ మహీళ ఈజిప్షియన్ మహిళతో పని చేసేందుకు ఒప్పుకొంది. మరియు తన స్పాన్సర్ కు ఆమె పని చేసిన డబ్బు చెల్లించడానికి ఒప్పుకుంది, అయితే ఈజిప్టు మహీళ మూడవ వ్యక్తి గురించి పోలీసులకు తెలిపింది నివాస చట్టం ఉల్లంఘనకు పాల్పడినట్లు పేర్కొంది. పరారీలో ఉన్నసహాయకుల సమన్వయం కోసం 250 కువైట్ దినార్లను నెలవారీ జీతంకు అంగీకరించాడని తెలిపింది. రెండవ కార్యాలయంలో పౌరులు మరియు నిర్వాసితులను మోసం చేస్తున్నాయని ఇది ఒక నకిలీ పనిమనిషి కార్యాలయం అని ఫిర్యాదు పౌరుడు నుండి అపరాధ పరిశోధకులు అందుకొన్నారు. పరిశోధనల ప్రకారం ఒక ఈజిప్షియన్ వ్యక్తి 400 కువైట్ దినార్లు తీసుకొని దేశీయ సహాయకులను తీసుకుని వస్తానని పౌరులు ఎదుట అంగీకరించారు అంతేకాక ఒక రసీదును సైతం వారికి ఇచ్చినట్లు వెల్లడించారు. పాత స్పాన్సర్ నుండి క్రొత్త నివాసిత బదిలీ సక్రమం చేసేందుకు ఆ మొత్తాన్ని వినియోగించ నున్నట్లు పేర్కొన్నారు. ఆ తర్వాత ఆ పనిమనిషిని పరారీ అవ్వాలని కోరాడు.
తాజా వార్తలు
- కువైట్లో భారీ డ్రగ్స్ వ్యతిరేక ఆపరేషన్.. ఎనిమిది మంది అరెస్ట్..!!
- ఆగస్టు నుంచి పీహెచ్సీసీ 'కేర్ సమ్మర్' కార్యక్రమం..!!
- ఇంధన రంగంలో సహకారంపై సౌదీ–భారత్ చర్చలు..!!
- సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్టులు.. వ్యక్తి అరెస్ట్..!!
- ఒమన్లో జూలై 25 నుంచి 'పర్పుల్ శనివారం' ప్రారంభం..!!
- దుబాయ్లో 30 ఫుట్ ఓవర్ బ్రిడ్జీలపై స్మార్ట్ LED వ్యవస్థ..!!
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..







