మచ్చల్‌ సరిహద్దుల్లో ఉగ్రదాడి, 3 జవాన్లు మృతి

- November 22, 2016 , by Maagulf
మచ్చల్‌ సరిహద్దుల్లో ఉగ్రదాడి, 3 జవాన్లు మృతి

మచ్చల్‌ సరిహద్దులో మంగళవారం భద్రతా బలగాలు- ఉగ్రవాదుల మధ్య ఎదురు కాల్పులు జరిగాయి. ఉగ్రవాదుల కాల్పుల్లో ముగ్గురు జవాన్లు మృతి చెందారు. పాకిస్థాన్‌ నుంచి ముష్కరులు భారత్‌లోకి చొరబడేందుకు యత్నించగా భద్రతా బలగాలు అడ్డుకున్నాయి. దీంతో ఉగ్రవాదులు ఎదురు కాల్పులు జరిపారు. ప్రస్తుతం ఉగ్రవాదులు, భద్రతా బలగాల మధ్య కాల్పులు కొనసాగుతున్నాయి.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com