ప్రయాణికులకు ఇండిగో ఎయిర్ లైన్స్ బంపర్ ఆఫర్
- November 22, 2016
ప్రముఖ స్వదేశీ విమానయాన సంస్థ ఇండిగో.. స్పైస్జెట్ బాటలోనే పయనించింది. ప్రయాణికులకు తక్కువ ధరకే విమాన ప్రయాణాన్ని అందించేందుకు సరికొత్త ఆఫర్ను ప్రకటించింది. రూ.737 ప్రారంభ ధరకే టికెట్ విక్రయాలను జరుపుతోంది. ఈ నెల 24వరకు ఈ ఆఫర్ మీద టికెట్ విక్రయాలు జరుగుతాయని ఇండిగో ఓ ప్రకటన ద్వారా వెల్లడించింది. జనవరి 9, 2017 నుంచి అక్టోబర్ 28, 2017 మధ్య ఇప్పుడు తీసుకునే టికెట్లతో ప్రయాణాలు చేయవచ్చు. ఇండిగో వెబ్సైట్లో దీనికి సంబంధించిన వివరాలను పొందుపరిచామని, చెన్నై- కోయంబత్తూరు మార్గంలో ఈ ఆఫర్ వర్తిస్తుంది. వీటితో పాటు ఎయిర్ఏషియా అన్ని ఛార్జీలతో కలిసి రూ.899కే టికెట్ను విక్రయిస్తున్న ఆఫర్ ఈ నెల 27 వరకు ఉంది.
తాజా వార్తలు
- ఆస్ట్రేలియా క్రికెటర్ కు 9 నెలలు జైలు శిక్ష
- యూఏఈలో MoHRE ఫీజులు, జరిమానాలు ఇక వాయిదాల్లో చెల్లింపు..
- ఫాస్టెస్ట్ గ్రోయింగ్ సిటీల్లో విశాఖ టాప్
- కార్మికుల సంక్షేమానికి దుబాయ్ పోలీసుల ‘షేడ్ అండ్ రివార్డ్’ కార్యక్రమం..
- భారత్–యూఏఈ సంయుక్త కాన్సులర్ కమిటీ 7వ సమావేశం
- బహ్రెయిన్పై ఇరాన్ క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతలంలోనే ధ్వంసం చేసిన బహ్రెయిన్ రక్షణ దళాలు
- యూఏఈ 5 సంవత్సరాల మల్టిపుల్ ఎంట్రీ టూరిస్ట్ వీసా...
- 15 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియాను నిషేధించిన మొదటి EU దేశంగా ఫ్రాన్స్
- హైడ్రోజన్ రైళ్లు పట్టాలపై కొత్త మలుపు
- సౌదీ విదేశాంగ మంత్రితో ఇటలీ, స్పెయిన్ చర్చలు..!!







