కోకాకోలా, పెప్సీ కంపెనీలకు నో చెప్పిన జయ సర్కారు
- November 22, 2016
తమిళనాడు ప్రభుత్వం సంచలనాత్మకమైన నిర్ణయం తీసుకుంది. బహుళ జాతి సంస్థల ఒత్తిళ్లకు తలొగ్గకుండా స్థానికులకే పెద్దపీట వేసింది. సాఫ్ట్ డ్రింక్స్ తయారు చేయడానికి నీళ్లు ఇవ్వబోమంటూ కోకాకోలా, పెప్సీ కంపెనీలకు నో చెప్పేసింది జయ సర్కార్. ఈ వ్యవహారంపై కొన్నాళ్లుగా ఆ రాష్ర్టంలో ఆందోళనలు జరుగుతున్న విషయం తెల్సిందే! నార్మల్గా సాఫ్ట్డ్రింక్ తయారీ యూనిట్ స్థాపించాలంటే ఒక లీటర్కు భారీ మోతాదులో నీళ్లు అవసరం అవుతాయి. అసలే నీటి కొరతతో ఇబ్బందులు పడుతోంది తమిళనాడు. నీటి కోసం పొరుగురాష్ర్టాలతో ఆందోళనకు దిగిన సందర్భాలు లేకపోలేదు. ఈ నేపథ్యంలో ప్రజల అవసరాలను దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందని అన్నాడీఎంకె వర్గాలు చెబుతున్నాయి.
తాజా వార్తలు
- డబ్బులు తీసుకుని వీసాలు ఇప్పిస్తామంటూ మోసాలు.. అప్రమత్తంగా ఉండాలని దుబాయ్ పోలీసుల హెచ్చరిక
- ఇరాన్ దాడులతో కువైట్లో చెలరేగిన మంటలు అదుపులోకి.. పలువురికి గాయాలు
- 72 వ జాతీయ చలనచిత్ర పురస్కారాలు ప్రకటింపు..
- FICCI FLO ప్రధాన కార్యాలయానికి వెయ్యి గజాల స్థలం కేటాయింపు: సీఎం రేవంత్
- అమెరికా పై ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ తీవ్ర విమర్శలు..
- కువైట్, బహ్రెయిన్, జోర్డాన్లపై ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన GCC
- హైదరాబాద్లో ‘ఆండ్ పర్పస్ ఫోరమ్ 2026’ సదస్సు
- దుబాయ్ పేలుళ్లపై తప్పుడు కథనం ప్రచురణ.. జర్నలిస్టు, బృందానికి యూఏఈ సమన్లు
- ప్రజాకవి అందె సీఎం రేవంత్ ఘన నివాళులు..
- బ్రెయిన్ ఇంజ్యూరీ నుంచి జాతీయ సేవలోకి..ఓ టీన్ స్ఫూర్తి ప్రయాణం..!!







