కోకాకోలా, పెప్సీ కంపెనీలకు నో చెప్పిన జయ సర్కారు
- November 22, 2016
తమిళనాడు ప్రభుత్వం సంచలనాత్మకమైన నిర్ణయం తీసుకుంది. బహుళ జాతి సంస్థల ఒత్తిళ్లకు తలొగ్గకుండా స్థానికులకే పెద్దపీట వేసింది. సాఫ్ట్ డ్రింక్స్ తయారు చేయడానికి నీళ్లు ఇవ్వబోమంటూ కోకాకోలా, పెప్సీ కంపెనీలకు నో చెప్పేసింది జయ సర్కార్. ఈ వ్యవహారంపై కొన్నాళ్లుగా ఆ రాష్ర్టంలో ఆందోళనలు జరుగుతున్న విషయం తెల్సిందే! నార్మల్గా సాఫ్ట్డ్రింక్ తయారీ యూనిట్ స్థాపించాలంటే ఒక లీటర్కు భారీ మోతాదులో నీళ్లు అవసరం అవుతాయి. అసలే నీటి కొరతతో ఇబ్బందులు పడుతోంది తమిళనాడు. నీటి కోసం పొరుగురాష్ర్టాలతో ఆందోళనకు దిగిన సందర్భాలు లేకపోలేదు. ఈ నేపథ్యంలో ప్రజల అవసరాలను దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందని అన్నాడీఎంకె వర్గాలు చెబుతున్నాయి.
తాజా వార్తలు
- టీమిండియాదే విజయం..కివీస్తో ఫైనల్ పోరుకు రెడీ..
- ఖమేనీ మృతికి అధికారికంగా సంతాపం తెలిపిన భారత్
- ICC Mens T20 World Cup 2026: భారత్ భారీ స్కోర్..
- అమెరికా ట్యాంకర్ పై దాడి చేసిన ఇరాన్
- గల్ఫ్ దేశాలకు ఇటలీ బాసట
- షార్జా ఛారిటీ రికార్డు: మొదటి 15 రోజుల్లోనే 4.5 లక్షల ఇఫ్తార్ భోజనాల పంపిణీ!
- అబూదాబీ ICAD 2పై డ్రోన్ శకలాలు: ఆరుగురికి గాయాలు..
- Dh15 మిలియన్ జాక్పాట్ కొట్టిన షార్జా డ్రైవర్..!!
- పబ్లిక్ ప్లేసుల్లో అలాచేస్తే..OMR 300 ఫైన్, 3 నెలల జైలు..!!
- రిలీఫ్ ఫ్లైట్స్..ఖతార్ ఎయిర్వేస్ బిగ్ అప్డేట్..!!









