యుఎస్లో ఘనంగా జరిగిన సినర్జీ మీటింగ్
- November 23, 2016
అమెరికాలోని డలాస్ లో ఐటీ సర్వ్ అలయన్స్ సినర్జీ మీటింగ్ ఘనంగా జరిగింది. రెండు రోజులపాటు జరిగిన ఈ కార్యక్రమంలో సుమారు వెయ్యి నుంచి 12వందల మంది ఐటీ కంపెనీల సీఈవోలు, ప్రతినిధులు హాజరయ్యారు. ఈ సదస్సులో బిజినెస్ సెషన్స్, ప్యానల్ డిస్కషన్స్, పలువురు సీఈవోల భవిష్యత్ ఆలోచనలు, కొత్త కంపెనీల ఏర్పాటుతోపాటు అనేక అంశాలపై చర్చించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న APNRT సీఈవో రవి వేమూరి.. ఏపీ ప్రభుత్వం తరుఫున ఐటీ సర్వ్ కు కావాల్సిన సహకారం ఎప్పటికీ ఉంటుందని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా ఈ సదస్సును విజయవంతం చేసిన కార్యవర్గ సభ్యులందరికీ ఐటీ సర్వ్ ప్రెసిడెంట్ శశి దేవిరెడ్డి కృతజ్ఞతలు తెలిపారు. కాబోయే ప్రెసిడెంట్ సతీష్ నన్నపనేనికి ఐటీ సర్వ్ కార్యవర్గం శుభాకాంక్షలు తెలిపింది.
తాజా వార్తలు
- విజయ్–కమల్ పార్టీలకు గుర్తులు ఖరారు
- ఫోన్ ట్యాపింగ్ కేసులో మరో కీలక పరిణామం..
- సీఎం రేవంత్ను కలిసిన ఏపీ మంత్రి లోకేశ్
- ఇండియన్ ఆర్మీలో ఉద్యోగాలు
- WHO నుంచి అధికారికంగా వైదొలగనున్న అమెరికా
- రమదాన్ సందర్భంగా లౌడ్ స్పీకర్లపై సౌదీ నిషేధం..!!
- లైసెన్స్ లేకుండా ఫుడ్ బిజినెస్..హౌజ్ సీజ్..!!
- చౌకగా ట్రిప్.. ఆరెంజ్ కార్డ్ ఫీజులను తగ్గించిన ఒమన్..!!
- వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ తో సౌదీ అరేబియా ఒప్పందం..!!
- BBQ పొగ హానికరమా?







