యుఎస్లో ఘనంగా జరిగిన సినర్జీ మీటింగ్
- November 23, 2016
అమెరికాలోని డలాస్ లో ఐటీ సర్వ్ అలయన్స్ సినర్జీ మీటింగ్ ఘనంగా జరిగింది. రెండు రోజులపాటు జరిగిన ఈ కార్యక్రమంలో సుమారు వెయ్యి నుంచి 12వందల మంది ఐటీ కంపెనీల సీఈవోలు, ప్రతినిధులు హాజరయ్యారు. ఈ సదస్సులో బిజినెస్ సెషన్స్, ప్యానల్ డిస్కషన్స్, పలువురు సీఈవోల భవిష్యత్ ఆలోచనలు, కొత్త కంపెనీల ఏర్పాటుతోపాటు అనేక అంశాలపై చర్చించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న APNRT సీఈవో రవి వేమూరి.. ఏపీ ప్రభుత్వం తరుఫున ఐటీ సర్వ్ కు కావాల్సిన సహకారం ఎప్పటికీ ఉంటుందని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా ఈ సదస్సును విజయవంతం చేసిన కార్యవర్గ సభ్యులందరికీ ఐటీ సర్వ్ ప్రెసిడెంట్ శశి దేవిరెడ్డి కృతజ్ఞతలు తెలిపారు. కాబోయే ప్రెసిడెంట్ సతీష్ నన్నపనేనికి ఐటీ సర్వ్ కార్యవర్గం శుభాకాంక్షలు తెలిపింది.
తాజా వార్తలు
- డబ్బులు తీసుకుని వీసాలు ఇప్పిస్తామంటూ మోసాలు.. అప్రమత్తంగా ఉండాలని దుబాయ్ పోలీసుల హెచ్చరిక
- ఇరాన్ దాడులతో కువైట్లో చెలరేగిన మంటలు అదుపులోకి.. పలువురికి గాయాలు
- 72 వ జాతీయ చలనచిత్ర పురస్కారాలు ప్రకటింపు..
- FICCI FLO ప్రధాన కార్యాలయానికి వెయ్యి గజాల స్థలం కేటాయింపు: సీఎం రేవంత్
- అమెరికా పై ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ తీవ్ర విమర్శలు..
- కువైట్, బహ్రెయిన్, జోర్డాన్లపై ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన GCC
- హైదరాబాద్లో ‘ఆండ్ పర్పస్ ఫోరమ్ 2026’ సదస్సు
- దుబాయ్ పేలుళ్లపై తప్పుడు కథనం ప్రచురణ.. జర్నలిస్టు, బృందానికి యూఏఈ సమన్లు
- ప్రజాకవి అందె సీఎం రేవంత్ ఘన నివాళులు..
- బ్రెయిన్ ఇంజ్యూరీ నుంచి జాతీయ సేవలోకి..ఓ టీన్ స్ఫూర్తి ప్రయాణం..!!







