తగ్గినా వెండి, పసిడి ధరలు
- November 24, 2016
స్టాక్ మార్కెట్లు గురువారం నష్టాల్లో ముగిసాయి. 192 పాయింట్లు నష్టపోయిన బీఎస్ఈ సెన్సెక్స్ 25,860 పాయింట్ల వద్ద ముగిసింది. నిఫ్టీ 50 పాయింట్లు పతనమై 7,965 పాయింట్లవద్ద ట్రేడ్ అయింది. విదేశీ ఇన్వెస్టర్లు తమ స్టాక్స్ను అమ్ముకునేందుకే మొగ్గు చూపారు. టీసీఎస్, బజాజ్ ఆటో, ఇన్ఫోసిస్, ఎస్బీఐ షేర్లు లాభపడగా..టాటా మోటార్స్, ఆదానిపోర్ట్స్, యాక్సెస్ బ్యాంక్, సన్ఫార్మా షేర్లు నష్టపోయాయి. అటు బులియన్ మార్కెట్లో బంగారం, వెండి ధరలు సయితం తగ్గాయి. 10 గ్రాముల మేలిమి బంగారం ధర రూ. 28,719లుగా ఉంది. కిలో వెండి రూ. 40,250లుగా ఉంది. డాలర్ మారకం విలువ రూ. 68.72లుగా ఉంది. రూపాయి మరింతగా పతనమయ్యే అవకాశం ఉందని విశ్లేషకులు అంచనా వేశారు.
తాజా వార్తలు
- IPL 2026: గుజరాత్ పై ముంబై ఘన విజయం
- నటుడు జగపతిబాబు చేతుల మీదగా రామ్ కొణికి సరికొత్త 'కొణికి లక్స్' స్కిన్ కేర్ ప్రారంభం
- మే 1 నుంచి తిరుమలలో శ్రీవారి దర్శనానికి కొత్త నిబంధనలు
- JEE మెయిన్స్ తుది ఫలితాలు వచ్చేశాయ్..
- ఏపీకి కేంద్ర ప్రభుత్వం గొప్ప శుభవార్త
- కాంగ్రెస్ ప్రభుత్వంకు కేసీఆర్ డెడ్లైన్
- కరీంనగర్లో ఘనంగా 'కార్తికేయ జువెలరీస్' ప్రారంభోత్సవం
- యూఏఈలో ఉగ్రవాద సంస్థ భగ్నం: దేశ భద్రతను దెబ్బతీయాలన్న కుట్ర విఫలం
- బహ్లా కోటలో నాలుగు కొత్త మ్యూజియమ్స్ ప్రారంభం..!!
- ఖతార్ మున్సిపాలిటీలో ఈకో ఫ్రెండ్లీ వెహికల్స్, పరికరాలు..!!









