తగ్గినా వెండి, పసిడి ధరలు
- November 24, 2016
స్టాక్ మార్కెట్లు గురువారం నష్టాల్లో ముగిసాయి. 192 పాయింట్లు నష్టపోయిన బీఎస్ఈ సెన్సెక్స్ 25,860 పాయింట్ల వద్ద ముగిసింది. నిఫ్టీ 50 పాయింట్లు పతనమై 7,965 పాయింట్లవద్ద ట్రేడ్ అయింది. విదేశీ ఇన్వెస్టర్లు తమ స్టాక్స్ను అమ్ముకునేందుకే మొగ్గు చూపారు. టీసీఎస్, బజాజ్ ఆటో, ఇన్ఫోసిస్, ఎస్బీఐ షేర్లు లాభపడగా..టాటా మోటార్స్, ఆదానిపోర్ట్స్, యాక్సెస్ బ్యాంక్, సన్ఫార్మా షేర్లు నష్టపోయాయి. అటు బులియన్ మార్కెట్లో బంగారం, వెండి ధరలు సయితం తగ్గాయి. 10 గ్రాముల మేలిమి బంగారం ధర రూ. 28,719లుగా ఉంది. కిలో వెండి రూ. 40,250లుగా ఉంది. డాలర్ మారకం విలువ రూ. 68.72లుగా ఉంది. రూపాయి మరింతగా పతనమయ్యే అవకాశం ఉందని విశ్లేషకులు అంచనా వేశారు.
తాజా వార్తలు
- డబ్బులు తీసుకుని వీసాలు ఇప్పిస్తామంటూ మోసాలు.. అప్రమత్తంగా ఉండాలని దుబాయ్ పోలీసుల హెచ్చరిక
- ఇరాన్ దాడులతో కువైట్లో చెలరేగిన మంటలు అదుపులోకి.. పలువురికి గాయాలు
- 72 వ జాతీయ చలనచిత్ర పురస్కారాలు ప్రకటింపు..
- FICCI FLO ప్రధాన కార్యాలయానికి వెయ్యి గజాల స్థలం కేటాయింపు: సీఎం రేవంత్
- అమెరికా పై ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ తీవ్ర విమర్శలు..
- కువైట్, బహ్రెయిన్, జోర్డాన్లపై ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన GCC
- హైదరాబాద్లో ‘ఆండ్ పర్పస్ ఫోరమ్ 2026’ సదస్సు
- దుబాయ్ పేలుళ్లపై తప్పుడు కథనం ప్రచురణ.. జర్నలిస్టు, బృందానికి యూఏఈ సమన్లు
- ప్రజాకవి అందె సీఎం రేవంత్ ఘన నివాళులు..
- బ్రెయిన్ ఇంజ్యూరీ నుంచి జాతీయ సేవలోకి..ఓ టీన్ స్ఫూర్తి ప్రయాణం..!!







