ఆర్మీ హెలికాప్టర్ అదృశ్యం
- November 24, 2016
ఐదుగురు సిబ్బందితో వెళ్తున్న ఇండోనేసియా ఆర్మీ హెలికాప్టర్ గురువారం బోర్నియా ద్వీపం మీదుగా వెళ్తూ అదృశ్యమైంది. ఉత్తర కాలిమంతన్ ప్రావిన్స్లోని తరకాన్ నుంచి మలేసియా సరిహద్దులోని లాంగ్ బవాన్కు ఐదుగురు సిబ్బందితో వెళ్తున్న బెల్ 412 హెలికాప్టర్ అదృశ్యమైనట్టు అధికారులు తెలిపారు. హెలికాప్టర్ అదృశ్యమైనట్టు భావిస్తున్న ప్రాంతానికి సహాయక సిబ్బందిని పంపినట్టు రెస్క్యూ చీఫ్ ముజియోనో తెలిపారు. ఇండోనేసియాలో గత కొన్నేళ్లుగా విమాన ప్రమాదాలు ఎక్కువయ్యాయి. జూన్ 215లో ఎయిర్ ఫోర్స్ విమానం హెర్క్యులస్ సీ-130 కూలిపోయిన ఘటనలో 142 మంది దుర్మరణం పాలయ్యారు.
తాజా వార్తలు
- కువైట్, బహ్రెయిన్, జోర్డాన్లపై ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన GCC
- హైదరాబాద్లో ‘ఆండ్ పర్పస్ ఫోరమ్ 2026’ సదస్సు
- దుబాయ్ పేలుళ్లపై తప్పుడు కథనం ప్రచురణ.. జర్నలిస్టు, బృందానికి యూఏఈ సమన్లు
- ప్రజాకవి అందె సీఎం రేవంత్ ఘన నివాళులు..
- బ్రెయిన్ ఇంజ్యూరీ నుంచి జాతీయ సేవలోకి..ఓ టీన్ స్ఫూర్తి ప్రయాణం..!!
- నౌకలు యజమానులకు 30 రోజుల గడువుచ్చిన ఒమన్..!!
- షైఖ్ ఖలీఫా బిన్ సల్మాన్ స్ట్రీట్లో ప్రమాదం.. వ్యక్తి మృతి..!!
- అమ్మాన్–సనా మధ్య కమర్షియల్ ఫ్లైట్స్..స్వాగతించిన సౌదీ..!!
- కువైట్ ఎయిర్వేస్ విమానాల షెడ్యూల్లో మార్పులు..!!
- ఫహాహీల్లో కీలక ఇంటర్ సెక్షన్ వారం రోజులపాటు మూసివేత..!!







