ఆర్మీ హెలికాప్టర్ అదృశ్యం
- November 24, 2016
ఐదుగురు సిబ్బందితో వెళ్తున్న ఇండోనేసియా ఆర్మీ హెలికాప్టర్ గురువారం బోర్నియా ద్వీపం మీదుగా వెళ్తూ అదృశ్యమైంది. ఉత్తర కాలిమంతన్ ప్రావిన్స్లోని తరకాన్ నుంచి మలేసియా సరిహద్దులోని లాంగ్ బవాన్కు ఐదుగురు సిబ్బందితో వెళ్తున్న బెల్ 412 హెలికాప్టర్ అదృశ్యమైనట్టు అధికారులు తెలిపారు. హెలికాప్టర్ అదృశ్యమైనట్టు భావిస్తున్న ప్రాంతానికి సహాయక సిబ్బందిని పంపినట్టు రెస్క్యూ చీఫ్ ముజియోనో తెలిపారు. ఇండోనేసియాలో గత కొన్నేళ్లుగా విమాన ప్రమాదాలు ఎక్కువయ్యాయి. జూన్ 215లో ఎయిర్ ఫోర్స్ విమానం హెర్క్యులస్ సీ-130 కూలిపోయిన ఘటనలో 142 మంది దుర్మరణం పాలయ్యారు.
తాజా వార్తలు
- IPL 2026: గుజరాత్ పై ముంబై ఘన విజయం
- నటుడు జగపతిబాబు చేతుల మీదగా రామ్ కొణికి సరికొత్త 'కొణికి లక్స్' స్కిన్ కేర్ ప్రారంభం
- మే 1 నుంచి తిరుమలలో శ్రీవారి దర్శనానికి కొత్త నిబంధనలు
- JEE మెయిన్స్ తుది ఫలితాలు వచ్చేశాయ్..
- ఏపీకి కేంద్ర ప్రభుత్వం గొప్ప శుభవార్త
- కాంగ్రెస్ ప్రభుత్వంకు కేసీఆర్ డెడ్లైన్
- కరీంనగర్లో ఘనంగా 'కార్తికేయ జువెలరీస్' ప్రారంభోత్సవం
- యూఏఈలో ఉగ్రవాద సంస్థ భగ్నం: దేశ భద్రతను దెబ్బతీయాలన్న కుట్ర విఫలం
- బహ్లా కోటలో నాలుగు కొత్త మ్యూజియమ్స్ ప్రారంభం..!!
- ఖతార్ మున్సిపాలిటీలో ఈకో ఫ్రెండ్లీ వెహికల్స్, పరికరాలు..!!









