విదేశీ ఒప్పంద సంతకం చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండండి
- November 25, 2016
మస్కట్ : ఇతర దేశాల వస్తువులు కొనుగోలు చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలని ఒమన్ వ్యాపార సంస్థలు కామర్స్ అండ్ ఇండస్ట్రీ (ఓ సి సి ఐ) యొక్క ఒమన్ చాంబర్ హెచ్చరించారు. వ్యాపారం చేసేవారు మోసపోకుండా ఉండేలా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. అలాగే ఒప్పందాలపై సంతకం చేసే ముందు జాగ్రత్తగా ఆ పత్రాలను అధ్యయనం చేయాలని ఒమన్ వ్యాపార సంస్థలు కామర్స్ అండ్ ఇండస్ట్రీ (ఓ సి సి ఐ) తెలిపింది. ఒమాన్ మరియు విదేశీ సంస్థల మధ్య ఇతర దేశాల్లో విబేధాలు కొనసాగుతున్నాయని చెబుతూ, కొందరు ఒమాన్ యజమానులు వ్యాపార లావాదేవీలలో తమను మోసం చేస్తున్నరని పలు నివేదికలు అందుకోవడమే కాక వారి గురించి ఫిర్యాదులు అందుతున్న నేపథ్యంలో ఒమన్ వ్యాపార సంస్థలు కామర్స్ అండ్ ఇండస్ట్రీ (ఓ సి సి ఐ) ఈ హెచ్చరిక చేసింది. ఒమన్ లో తరహా పరిశ్రమలో ఒక చిన్నవిభాగం ఎక్కువగా ఆధునిక పద్ధతులను ఉపయోగించి అంతర్జాతీయ నేరగాళ్లను లక్ష్యంగా చేసుకోనుందని ఒమన్ వ్యాపార సంస్థలు కామర్స్ అండ్ ఇండస్ట్రీ (ఓ సి సి ఐ) ఒక సభ్యుడు అహ్మద్ అల్ హోతి పేర్కొన్నారు.. అయితే ఈ తరహా ఎన్ని ఫిర్యాదులు వచ్చేయో ఆయన పేర్కొనలేదు. నిజమైన పెట్టుబడితో వ్యాపారం చేసే సంస్థలు మరియు వ్యక్తులకు అనుకరిస్తూ ఇంటర్నెట్ ని ఉపయోగిస్తూ మోసగాళ్ల నుంచి ఎదురవుతున్న ముప్ప పట్ల అప్రమత్తత కల్గి ఉండాలని ఆయన చిరు వ్యాపారాలు చేసేవారికి ఆయన చెప్పారు. ఇది ఒక ప్రపంచ సమస్య అని నానాటికి దీని పరిమాణము, కొలత మరియు సంక్లిష్టత పెరుగుతున్న నేపథ్యంలో మేము సిద్దంగా ఉంటున్నామని అలాగే దేశంలో ఉన్నవ్యాపార సముదాయాలు ఒమన్ వ్యాపార సంస్థలు కామర్స్ అండ్ ఇండస్ట్రీ (ఓ సి సి ఐ) హెచ్చరించింది
తాజా వార్తలు
- ఏప్రిల్ 1 నుంచి HDFC లో భారీ మార్పులు!
- ఐపీఎల్ 2026 తొలి దశ షెడ్యూల్ వచ్చేసింది..
- 8 డ్రోన్లను కూల్చివేసిన కువైట్ నేషనల్ గార్డ్..!!
- ఈద్ అల్ ఫితర్ సెలవులను ప్రకటించిన ఒమన్..!!
- బెగ్గింగ్ నేరం..కేసులను నివేదించండి: సౌదీ
- రెండు డ్రోన్లను కూల్చేసిన ఒమన్..!!
- నివాస ప్రాంతాల పై దాడులను ఖండించిన బహ్రెయిన్..!!
- డెబ్రిస్ కు దూరంగా ఉండాలని MoI పిలుపు..!!
- టీ–సేవ ఆన్లైన్ స్కిల్ కేంద్రాల ఏర్పాటుకు దరఖాస్తుల ఆహ్వానం
- కేంద్ర మాజీ మంత్రి కావూరి సాంబశివరావు మృతి..









