విదేశీ ఒప్పంద సంతకం చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండండి
- November 25, 2016
మస్కట్ : ఇతర దేశాల వస్తువులు కొనుగోలు చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలని ఒమన్ వ్యాపార సంస్థలు కామర్స్ అండ్ ఇండస్ట్రీ (ఓ సి సి ఐ) యొక్క ఒమన్ చాంబర్ హెచ్చరించారు. వ్యాపారం చేసేవారు మోసపోకుండా ఉండేలా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. అలాగే ఒప్పందాలపై సంతకం చేసే ముందు జాగ్రత్తగా ఆ పత్రాలను అధ్యయనం చేయాలని ఒమన్ వ్యాపార సంస్థలు కామర్స్ అండ్ ఇండస్ట్రీ (ఓ సి సి ఐ) తెలిపింది. ఒమాన్ మరియు విదేశీ సంస్థల మధ్య ఇతర దేశాల్లో విబేధాలు కొనసాగుతున్నాయని చెబుతూ, కొందరు ఒమాన్ యజమానులు వ్యాపార లావాదేవీలలో తమను మోసం చేస్తున్నరని పలు నివేదికలు అందుకోవడమే కాక వారి గురించి ఫిర్యాదులు అందుతున్న నేపథ్యంలో ఒమన్ వ్యాపార సంస్థలు కామర్స్ అండ్ ఇండస్ట్రీ (ఓ సి సి ఐ) ఈ హెచ్చరిక చేసింది. ఒమన్ లో తరహా పరిశ్రమలో ఒక చిన్నవిభాగం ఎక్కువగా ఆధునిక పద్ధతులను ఉపయోగించి అంతర్జాతీయ నేరగాళ్లను లక్ష్యంగా చేసుకోనుందని ఒమన్ వ్యాపార సంస్థలు కామర్స్ అండ్ ఇండస్ట్రీ (ఓ సి సి ఐ) ఒక సభ్యుడు అహ్మద్ అల్ హోతి పేర్కొన్నారు.. అయితే ఈ తరహా ఎన్ని ఫిర్యాదులు వచ్చేయో ఆయన పేర్కొనలేదు. నిజమైన పెట్టుబడితో వ్యాపారం చేసే సంస్థలు మరియు వ్యక్తులకు అనుకరిస్తూ ఇంటర్నెట్ ని ఉపయోగిస్తూ మోసగాళ్ల నుంచి ఎదురవుతున్న ముప్ప పట్ల అప్రమత్తత కల్గి ఉండాలని ఆయన చిరు వ్యాపారాలు చేసేవారికి ఆయన చెప్పారు. ఇది ఒక ప్రపంచ సమస్య అని నానాటికి దీని పరిమాణము, కొలత మరియు సంక్లిష్టత పెరుగుతున్న నేపథ్యంలో మేము సిద్దంగా ఉంటున్నామని అలాగే దేశంలో ఉన్నవ్యాపార సముదాయాలు ఒమన్ వ్యాపార సంస్థలు కామర్స్ అండ్ ఇండస్ట్రీ (ఓ సి సి ఐ) హెచ్చరించింది
తాజా వార్తలు
- 'ఎయిర్ వైస్ మార్షల్' ర్యాంక్ సాధించిన తొలి మహిళా ఆఫీసర్గా శక్తి శర్మ
- ఏసీ బస్సుల్లోనూ మహిళలకు ఫ్రీ: సీఎం చంద్రబాబు
- బిట్స్ పిలానీ హైదరాబాద్ క్యాంపస్ యూఏవీ ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్లో చోటు
- సౌదీ అరేబియాలో ఒమన్ సుల్తాన్ పర్యటన..
- హైదరాబాద్-విజయవాడ-మచిలీపట్నం NH-65 విస్తరణకు ఆమోదం
- కాశీలో ఘనంగా బోనాల పండుగ వేడుకలు
- గణేష్ ఉత్సవాల ఏర్పాట్ల పై తెలంగాణ ప్రభుత్వ సమావేశంలో పాల్గొన్న డీజీపీ సీవీ ఆనంద్
- విపత్తు బాధితుల పాలిట ప్రాణదాతగా కెప్టెన్ ప్రియ
- భారత మార్కెట్పై అజ్మాన్ దృష్టి.. కొత్త ట్రేడ్ ఇన్సెంటివ్ ప్రోగ్రామ్ ప్రకటన
- స్థానిక ఎన్నికల పై సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు







