నోట్ల రద్దు సినీ పరిశ్రమకు పెద్ద ఇబ్బంది...
- November 26, 2016
నోట్ల రద్దు సినీ పరిశ్రమకు పెద్ద ఇబ్బందిని తెచ్చిపెట్టింది. ఒక వైపు సినిమా షూటింగ్స్ నిలిచిపోగా.. మరోవైపు అనుకున్న సమయానికి చిత్రాలు విడుదల కావడం లేదు. డిసెంబర్ 2న ధృవ సినిమాను విడుదల చేయాలని నిర్ణయించినప్పటికీ నోట్ల రద్దు కారణంగా విడుదల చేయలేకపోతున్నామని చిత్ర నిర్మాత అల్లు అరవింద్ తెలిపారు. రామ్ చరణ్ హీరోగా నటిస్తోన్న ఈ చిత్రం డిసెంబర్ 9న ప్రేక్షకుల ముందుకు రానుందని చెప్పారు. నోట్ల రద్దు నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నామని తెలిపారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో ప్రేక్షకులు థియేటర్లకు వస్తారనుకోవడం లేదన్నారు. ఈ చిత్రానికి సంబంధించిన థియేట్రికల్ ట్రైలర్ ను చిత్ర యూనిట్ తాజాగా విడుదల చేసింది.
తాజా వార్తలు
- అమెరికా ట్యాంకర్ పై దాడి చేసిన ఇరాన్
- గల్ఫ్ దేశాలకు ఇటలీ బాసట
- షార్జా ఛారిటీ రికార్డు: మొదటి 15 రోజుల్లోనే 4.5 లక్షల ఇఫ్తార్ భోజనాల పంపిణీ!
- అబూదాబీ ICAD 2పై డ్రోన్ శకలాలు: ఆరుగురికి గాయాలు..
- Dh15 మిలియన్ జాక్పాట్ కొట్టిన షార్జా డ్రైవర్..!!
- పబ్లిక్ ప్లేసుల్లో అలాచేస్తే..OMR 300 ఫైన్, 3 నెలల జైలు..!!
- రిలీఫ్ ఫ్లైట్స్..ఖతార్ ఎయిర్వేస్ బిగ్ అప్డేట్..!!
- డ్రోన్, 2 క్రూజ్ మిస్సైళ్లతో ఇరాన్ అటాక్..రాస్ తనురా సేఫ్..!!
- మానవతా కారిడార్ను ప్రారంభించిన ఒమన్..!!
- త్వరలోనే సంక్షోభం..ఖతార్ ప్రవాసుల్లో ఆశావాదం..!!









