నోట్ల రద్దు సినీ పరిశ్రమకు పెద్ద ఇబ్బంది...
- November 26, 2016
నోట్ల రద్దు సినీ పరిశ్రమకు పెద్ద ఇబ్బందిని తెచ్చిపెట్టింది. ఒక వైపు సినిమా షూటింగ్స్ నిలిచిపోగా.. మరోవైపు అనుకున్న సమయానికి చిత్రాలు విడుదల కావడం లేదు. డిసెంబర్ 2న ధృవ సినిమాను విడుదల చేయాలని నిర్ణయించినప్పటికీ నోట్ల రద్దు కారణంగా విడుదల చేయలేకపోతున్నామని చిత్ర నిర్మాత అల్లు అరవింద్ తెలిపారు. రామ్ చరణ్ హీరోగా నటిస్తోన్న ఈ చిత్రం డిసెంబర్ 9న ప్రేక్షకుల ముందుకు రానుందని చెప్పారు. నోట్ల రద్దు నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నామని తెలిపారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో ప్రేక్షకులు థియేటర్లకు వస్తారనుకోవడం లేదన్నారు. ఈ చిత్రానికి సంబంధించిన థియేట్రికల్ ట్రైలర్ ను చిత్ర యూనిట్ తాజాగా విడుదల చేసింది.
తాజా వార్తలు
- కువైట్ లో విద్యుత్ పొదుపు ప్రచారానికి విశేష స్పందన..!!
- రోడ్డుపై బట్టలు ఆరేస్తే BD100 జరిమానా..!!
- యూఏఈ లాటరీ 'లక్కీ డే డ్రా'.. ముగ్గురికి చెరో Dh50,000 బహుమతి..!!
- అబుదాబిలో 'యమ్మీ ఇండియన్ బైట్' రెస్టారెంట్ మూసివేత..!!
- సూమ్ యాప్లో ఖైదీల తయారీ ఉత్పత్తుల విక్రయం..!!
- అలిపిరి నడక మార్గంలో భక్తుల భద్రతకు మరింత పటిష్ట చర్యలు: వెంకయ్య చౌదరి
- ప్రాంతీయ ఉద్రిక్తతలపై యూఏఈ ఆందోళన..తక్షణమే యుద్ధ విరమణ, చర్చలు పునఃప్రారంభించాలని పిలుపు
- విజయవాడ విమానాశ్రయ అభివృద్ధి పనుల పై సమీక్ష.. కేంద్ర మంత్రి రామ్ మోహన్ నాయుడుతో ఎంపీల సమావేశం
- ఆగస్టు 1న భోగాపురం ఎయిర్పోర్ట్ ప్రారంభం..సీఎం చంద్రబాబు ప్రకటన
- డబ్బులు తీసుకుని వీసాలు ఇప్పిస్తామంటూ మోసాలు.. అప్రమత్తంగా ఉండాలని దుబాయ్ పోలీసుల హెచ్చరిక







