సౌదీ అగ్నిప్రమాదం - మృతి చెందిన వారిలో ఐదుగురు విదేశీయులు
- September 01, 2015
గత వారాంతంలో దేశ ఉత్తర ప్రావిన్స్ లో, సౌదీ ఆయిల్ జెఈంట్ 'సౌదీ ఆరంకో' అద్దేకు తీసుకున్న నివాస భవన సముదాయంలో మంటలు రేగిన ఘటనలో చనిపోయిన 10 మందిలో, ముగ్గురు కెనెడియన్లు, ఒక పాకిస్తానీ, ఒక నైజీరియన్ ఉన్నట్టు, మిగిలిన ఐదుగురిని గుర్తించవలసి ఉన్నట్టు సివిల్ డిఫెన్స్ అధికారులు ధృవీకరించారు. ఇంకా, మొత్తం 259 మంది గాయపడ్డారనీ, వారిలో 179 మంది డిశ్చార్జ్ అయ్యారని తెలిపారు. ఈ ప్రమాదం, 130 కార్లు ఉన్న భూగర్భ పార్కింగ్లో ఎల్క్ట్రిక్ షార్ట్ సర్క్యూట్ అవడం వలన ప్రమాదం సంభవించిందని, ఈ ఘటనలో 35 కార్లు పూర్తిగా దగ్ధమయ్యాయని కూడా వారు తెలిపారు.
తాజా వార్తలు
- హోర్ముజ్ జలసంధిలో భారత నౌకల పై దాడి..
- గ్లోబల్ విలేజ్ మళ్లీ సందర్శకులకు స్వాగతం పలకనుంది
- IPL 2026: చెన్నై పై హైదరాబాద్ విజయం
- ‘రన్ ఫర్ ది నేషన్’లో 25 వేల మంది పాల్గొనడంతో ఐక్యతకు ప్రతీక
- స్పైస్జెట్లో భారీ లేఆఫ్స్…500 మందికి షాక్
- హోర్ముజ్, లెబనాన్ సీజ్ ఫైర్ పై అమెరికా, సౌదీ చర్చలు..!!
- ఇరాన్ ఎయిర్ స్పేస్ పాక్షికంగా రీ ఓపెన్..!!
- రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత ఇదే అత్యంత తీవ్రమైనది..!!
- జాయెద్ ఎయిర్పోర్ట్..బోర్డింగ్ పాస్ లేకుండానే టెర్మినల్ సౌకర్యాలు పొందే అవకాశం..!!
- సమైల్ గవర్నరేట్లో నడిరోడ్డుపై కారు దగ్ధం..!!









