సౌదీ అగ్నిప్రమాదం - మృతి చెందిన వారిలో ఐదుగురు విదేశీయులు
- September 01, 2015
గత వారాంతంలో దేశ ఉత్తర ప్రావిన్స్ లో, సౌదీ ఆయిల్ జెఈంట్ 'సౌదీ ఆరంకో' అద్దేకు తీసుకున్న నివాస భవన సముదాయంలో మంటలు రేగిన ఘటనలో చనిపోయిన 10 మందిలో, ముగ్గురు కెనెడియన్లు, ఒక పాకిస్తానీ, ఒక నైజీరియన్ ఉన్నట్టు, మిగిలిన ఐదుగురిని గుర్తించవలసి ఉన్నట్టు సివిల్ డిఫెన్స్ అధికారులు ధృవీకరించారు. ఇంకా, మొత్తం 259 మంది గాయపడ్డారనీ, వారిలో 179 మంది డిశ్చార్జ్ అయ్యారని తెలిపారు. ఈ ప్రమాదం, 130 కార్లు ఉన్న భూగర్భ పార్కింగ్లో ఎల్క్ట్రిక్ షార్ట్ సర్క్యూట్ అవడం వలన ప్రమాదం సంభవించిందని, ఈ ఘటనలో 35 కార్లు పూర్తిగా దగ్ధమయ్యాయని కూడా వారు తెలిపారు.
తాజా వార్తలు
- అవయవదానంతో 12 మందికి పునర్జన్మ.. నలుగురు చిన్నారులకు కొత్త జీవితం..!!
- అమెరికా–ఇరాన్ ఘర్షణలు తీవ్రం..
- కువైట్ గగనతలంలో క్షిపణులు, డ్రోన్లను అడ్డుకున్న వైమానిక రక్షణ వ్యవస్థలు
- సోనమ్ వాంగ్చుక్ నిరాహార దీక్ష భగ్నం..!
- ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం..
- బహ్రెయిన్లో హెచ్చరిక సైరన్లు మోగింపు.. సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని ప్రజలకు సూచన
- ఏపీకి రెయిన్ అలర్ట్..ఈ జిల్లాల్లో భారీ వర్షాలు..
- ఇరాన్ డ్రోన్ దాడుల్లో గాయపడిన సైనికులను పరామర్శించిన కువైట్ ఆర్మీ చీఫ్
- ‘అమృత్ భారత్’ రైల్వే స్టేషన్లు ప్రారంభించిన ప్రధాని మోదీ
- మోదీ, చంద్రబాబు పాలనను ప్రశంసించిన కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్







