వాతావరణ మార్పులు- దుబాయ్, దోహా లలో తుఫాను
- September 01, 2015
పర్యావరణంలోవస్తున్నమార్పుల వల్ల, అరేబియా గల్ఫ్ లో మొట్టమొదటి సారి తుఫానులు ఏర్పడి, దుబాయ్ , దోహా వంటి పట్టణాలు ఇబ్బందిని ఎదుర్కొనే పరిస్తితులు తల ఎత్తవచ్చునని అమెరికా లో జరిగిన ఒక అధ్యయనం తెలియజేసింది. వేలాది కంప్యూటర్ల సాయంతో గణన చేసిన ప్రకారం, ఈ శతాబ్దంలో ఫ్లోరిడాలోని టాంపా, ఆస్ట్రేలేయా లోని కేరిన్స్ ప్రాంతాలు ఇప్పటికే తీవ్ర తుఫానుల నిలయంగా మారాయని, భూ తాపం పెరుగుదల వలన అరేబియన్ గల్ఫ్ యొక్క తేలికైన వెచ్చని జలాలు ఇప్పటివరకు ఏ తుఫానును నమోదు చేయనప్పటికీ, భవిష్యత్తులో ఏర్పడవచ్చని శాస్త్రవేత్తలు అన్నారు. గతచరిత్రపై ఆధారపడి భవిష్యత్తును ఊహించలేమని, గల్ఫ్ ప్రాంతంలో తుఫానులు వచ్చే అవకాశం స్వల్పమే ఐనప్పటికీ, అణుశక్తి కేంద్రాన్ని నిర్మించాలనుకున్నపుడు మాత్రం, పై విషయాలను పరిగణింఛేతీరాలని, ప్రిన్స్టన్ యూనివర్సిటీకి చెందిన ప్రముఖ రచయిత్రి- నింగ్ లిన్, మస్సచుసెట్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీకి చెందిన కెర్రీ ఇమ్మాన్యుయెల్ తో కలిపి కనుగొన్న విషయాలను వివరించారు.
--వి.రాజ్ కుమార్(మాగల్ఫ్ ప్రతినిధి,ఖతార్)
తాజా వార్తలు
- కువైట్ లో ట్రక్కుల రాకపోకలపై ఆంక్షలు..నిషేధ సమయాలు ఇవే..!!
- సౌదీ టూరిజం రంగంలో డిజిటల్ విప్లవం.. యూనిఫైడ్ ప్లాట్ఫామ్ ప్రారంభం..!!
- మస్కట్-రియాద్ మధ్య కొత్త విమాన సర్వీసులు..!!
- ఖతార్లో ముగ్గురు యూరోపియన్లు అరెస్ట్..!!
- బహ్రెయిన్-బ్రిటన్ మధ్య కీలక చర్చలు..!!
- షార్జాలో మిస్సింగ్.. కజకిస్థాన్ అక్కాచెల్లెళ్లు అనుమానస్పద మృతి..!!
- నేపాల్కు ఖతార్ అత్యవసర సాయం.. భూకంపాలు, వరద బాధితులకు అండగా రెస్క్యూ బృందాలు
- పుతిన్తో ప్రధాని మోదీ భేటీ.. భారత్–రష్యా సంబంధాల పై కీలక చర్చలు
- అంతర్జాతీయ ఫుట్బాల్కు లియోనెల్ మెస్సీ వీడ్కోలు.. అర్జెంటీనా జట్టుకు గుడ్బై
- ఈజిప్ట్కు చేరుకున్న భారత వాయుసేన ‘సారంగ్’ హెలికాప్టర్ డిస్ప్లే టీమ్







