పవన్ కళ్యాణ్ తో భేటీ అయిన 'కమ్యునిస్ట్'లు
- December 01, 2016
జనసేన పార్టీ అధినేత, పవర్ స్టార్ పవన్ కల్యాణ్తో సీపీఐ నేతలు భేటీ కావడం ఆసక్తిగా వుంది. సీపీఐ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ, ఎమ్మెల్సీ చంద్రశేఖర్రావు తదితరులు కొద్దిసేపటి క్రితం పవన్తో భేటీ అయ్యారు. తాజగా రాజకీయ పరిణామాలు, ఎపీకి స్పెషల్ స్టేటస్, పెద్దనోట్ల రద్దు సహా ఇతర అంశాలపై చర్చించినట్లు సమాచారం. ఇటివలే పవన్ కళ్యాణ్ ఏపీకి ప్రత్యేక హోదా విషయంలో కేంద్రాన్ని హెచ్చరించిన సంగతి తెలిసిందే. ప్రత్యేక హోదా ముగిసిపోయిన కధ చెబుతున్న కేంద్రాన్ని తగిన బుద్ది ప్రజలు చెబుతారని హెచ్చరించారు పవన్. అలాగే, మోడీ తీసుకున్న పెద్ద నోట్ల రద్దు పై కూడా ఒక్కింత అసహనం వ్యక్తం చేశారు. సరైన ముందు జాగ్రత్త చర్యలు తీసుకోకుండా ఈ నిర్ణయాన్ని తీసుకొని గంధర గోళం చేశారని అభిప్రాయపడ్డారు పవన్. ఈ ఇలాంటి నేపధ్యంలో ఆయన సీపీఐ నేతలతో భేటీ కావడం ఒక్కింత ఆసక్తిగా మారింది.
తాజా వార్తలు
- ఖమేనీ మృతికి అధికారికంగా సంతాపం తెలిపిన భారత్
- ICC Mens T20 World Cup 2026: భారత్ భారీ స్కోర్..
- అమెరికా ట్యాంకర్ పై దాడి చేసిన ఇరాన్
- గల్ఫ్ దేశాలకు ఇటలీ బాసట
- షార్జా ఛారిటీ రికార్డు: మొదటి 15 రోజుల్లోనే 4.5 లక్షల ఇఫ్తార్ భోజనాల పంపిణీ!
- అబూదాబీ ICAD 2పై డ్రోన్ శకలాలు: ఆరుగురికి గాయాలు..
- Dh15 మిలియన్ జాక్పాట్ కొట్టిన షార్జా డ్రైవర్..!!
- పబ్లిక్ ప్లేసుల్లో అలాచేస్తే..OMR 300 ఫైన్, 3 నెలల జైలు..!!
- రిలీఫ్ ఫ్లైట్స్..ఖతార్ ఎయిర్వేస్ బిగ్ అప్డేట్..!!
- డ్రోన్, 2 క్రూజ్ మిస్సైళ్లతో ఇరాన్ అటాక్..రాస్ తనురా సేఫ్..!!









