డోనాల్డ్ ట్రంప్ పర్సన్ ఆఫ్ ది ఇయర్ గా ఎంపిక....
- December 08, 2016
త్వరలో అమెరికా అధ్యక్ష పీఠం ఎక్కనున్న డోనాల్డ్ ట్రంప్ పర్సన్ ఆఫ్ ది ఇయర్ గా ఎంపికయ్యారు. టైం మ్యాగజైన్ ఈయనను ఈ ఏటి మేటి వ్యక్తిగా ఎంపిక చేసింది. పోటీలో నిలచిన 10 మంది ఫైనలిస్టులను దాటి ట్రంప్ టాప్ ప్లేస్ లో నిలిచారు. ఇక ఇటీవలి అధ్యక్ష ఎన్నికల్లో డెమోక్రటిక్ అభ్యర్థిగా పోటీ చేసిన హిల్లరీ క్లింటన్ రన్నరప్ గా నిలిచారు. ట్రంప్ గతంలో కూడా ఈ మ్యాగజైన్ నిర్వహించిన పోల్ లో పర్సన్ ఆఫ్ ది ఇయర్ గా ఎంపికయ్యాడు.
గత ఏడాది జర్మనీ ఛాన్స్ లర్ ఏంజెలా మెర్కెల్ ఈ హోదా దక్కించుకోగా, ట్రంప్ రన్నరప్ గా నిలిచాడు. అటు ప్రధాని మోదీ టైమ్ ఎంపిక చేసిన..11 మందితో కూడిన తుది లిస్టు లో ఘన విజయం సాధించారు. భారత ఓటర్లతో బాటు కాలిఫోర్నియా, న్యూజెర్సీ లలోని ఎన్నారైలు మోదీకే మా ఓటు అన్నారు.వార్తలను, ప్రపంచాన్ని ప్రభావితం చేసిన వ్యక్తులకోసం ఈ మ్యాగజైన్ పోల్ నిర్వహిస్తున్న విషయం తెలిసిందే.
తాజా వార్తలు
- కువైట్ లో స్మగ్లింగ్ యత్నం భగ్నం..!!
- యూత్ సిటీ 2030కు ఎన్బీబీ ప్లాటినం స్పాన్సర్..!!
- ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన ఖతార్..!!
- ఈ-స్కూటర్లు, సైకిళ్ల నిబంధనలు ఉల్లంఘిస్తే Dh500 వరకు జరిమానా..!!
- అరేబియా సముద్రంలో 4.9 తీవ్రతతో భూకంపం..ఒమన్ లో ప్రభావంపై క్లారిటీ..!!
- సౌదీలో సొంతింటి కల సాకారం.. 66.24% నికి చేరిన హోం ఓనర్షిప్..!!
- అవయవదానంతో 12 మందికి పునర్జన్మ.. నలుగురు చిన్నారులకు కొత్త జీవితం..!!
- అమెరికా–ఇరాన్ ఘర్షణలు తీవ్రం..
- కువైట్ గగనతలంలో క్షిపణులు, డ్రోన్లను అడ్డుకున్న వైమానిక రక్షణ వ్యవస్థలు
- సోనమ్ వాంగ్చుక్ నిరాహార దీక్ష భగ్నం..!







