డోనాల్డ్ ట్రంప్ పర్సన్ ఆఫ్ ది ఇయర్ గా ఎంపిక....
- December 08, 2016
త్వరలో అమెరికా అధ్యక్ష పీఠం ఎక్కనున్న డోనాల్డ్ ట్రంప్ పర్సన్ ఆఫ్ ది ఇయర్ గా ఎంపికయ్యారు. టైం మ్యాగజైన్ ఈయనను ఈ ఏటి మేటి వ్యక్తిగా ఎంపిక చేసింది. పోటీలో నిలచిన 10 మంది ఫైనలిస్టులను దాటి ట్రంప్ టాప్ ప్లేస్ లో నిలిచారు. ఇక ఇటీవలి అధ్యక్ష ఎన్నికల్లో డెమోక్రటిక్ అభ్యర్థిగా పోటీ చేసిన హిల్లరీ క్లింటన్ రన్నరప్ గా నిలిచారు. ట్రంప్ గతంలో కూడా ఈ మ్యాగజైన్ నిర్వహించిన పోల్ లో పర్సన్ ఆఫ్ ది ఇయర్ గా ఎంపికయ్యాడు.
గత ఏడాది జర్మనీ ఛాన్స్ లర్ ఏంజెలా మెర్కెల్ ఈ హోదా దక్కించుకోగా, ట్రంప్ రన్నరప్ గా నిలిచాడు. అటు ప్రధాని మోదీ టైమ్ ఎంపిక చేసిన..11 మందితో కూడిన తుది లిస్టు లో ఘన విజయం సాధించారు. భారత ఓటర్లతో బాటు కాలిఫోర్నియా, న్యూజెర్సీ లలోని ఎన్నారైలు మోదీకే మా ఓటు అన్నారు.వార్తలను, ప్రపంచాన్ని ప్రభావితం చేసిన వ్యక్తులకోసం ఈ మ్యాగజైన్ పోల్ నిర్వహిస్తున్న విషయం తెలిసిందే.
తాజా వార్తలు
- వాహనాల మధ్య సేఫ్ డిస్టెన్స్.. ఉల్లంఘనకు SR300 ఫైన్..!!
- జీసీసీ దేశాల మధ్య ఆరోగ్య రంగంలో సహకారం బలోపేతం..!!
- ఖతార్లో చర్మవ్యాధులకు అధునాతన చికిత్సలు..!!
- ఫర్వానియాలో అగ్నిప్రమాదం.. పలు వాహనాలు దగ్ధం..!!
- ఒమన్లో విద్యార్థుల ఆన్లైన్ బదిలీ సేవలు పునరుద్ధరణ..!!
- అబుదాబి అద్దె నిబంధనలతో అద్దెదారులకు ఊరట..!!
- కువైట్ లో ట్రక్కుల రాకపోకలపై ఆంక్షలు..నిషేధ సమయాలు ఇవే..!!
- సౌదీ టూరిజం రంగంలో డిజిటల్ విప్లవం.. యూనిఫైడ్ ప్లాట్ఫామ్ ప్రారంభం..!!
- మస్కట్-రియాద్ మధ్య కొత్త విమాన సర్వీసులు..!!
- ఖతార్లో ముగ్గురు యూరోపియన్లు అరెస్ట్..!!







