ఎక్సైజ్ శాఖకు 200 కోట్లు నష్టం: మంత్రి కొల్లు రవీంద్ర
- December 16, 2016
దేశంలో పెద్ద నోట్లను రద్దుచేస్తూ ప్రధాని నరేంద్ర మోదీ తీసుకున్న నిర్ణయంతో ఆంధ్రప్రదేశ్లో రూ.200 కోట్ల మేర ఎక్సైజ్ శాఖ ఆదాయం తగ్గిందని మంత్రి కొల్లు రవీంద్ర వెల్లడించారు. మద్యం దుకాణాల్లో పీవోఎస్ యంత్రాలు వాడాలని ఆయన స్పష్టంచేశారు. ఇప్పటికే 20శాతం లావాదేవీలు డిజిటల్ రూపంలో జరుగుతున్నాయన్నారు. హైవే పక్కన ఉన్న మద్యం దుకాణాలను 500మీ.ల దూరంలో ఏర్పాటుచేయాలని ఆదేశించినట్టు చెప్పారు. వారం రోజుల్లోగా కొత్త బార్ విధానం తీసుకురానున్నట్టు ప్రకటించారు. వెనుకబడిన తరగతుల్లో వివిధ సమాఖ్యలకు రూ.354 కోట్లు రుణాలు మంజూరు చేయనున్నట్టు తెలిపారు.
తాజా వార్తలు
- వాటర్ బిల్లు పేరుతో ఏపీకే ఫైల్స్..సీపీ సజ్జనార్ కీలక సూచనలు
- చమురుయేతర రంగాలలో GCC ఎకానమీ దూకుడు..!!
- ప్రపంచ వృద్ధి అంచనాలను తగ్గించనున్న ఐఎంఎఫ్..!!
- ఇండియన్ ఓషన్ కాన్ఫరెన్స్ లో పాల్గొన్న ఒమన్ విదేశాంగ మంత్రి..!!
- Dh4 ట్రాఫిక్ ఫైన్? ఫేక్ SMS స్కామ్ బస్ట్..!!
- BD800 మిలియన్లతో 50వేల హౌజింగ్ యూనిట్లు..!!
- సంక్షోభాన్ని ఐక్యతతో అధిగమించిన యూఏఈ
- ఇస్లామాబాద్ వేదికగా అమెరికా-ఇరాన్ శాంతి చర్చలు: ఉత్కంఠలో ప్రపంచం!
- శ్రీలంక లో పర్యటించిన FTPC ఇండియా బృందం
- సింగర్ మంగ్లీ పై కేసు నమోదు..









