బహ్రెయిన్ రాజధానికై నూతన ప్రణాళికలు
- September 05, 2015
శాసన సభ కాలవ్యవధి ముగిసి, దేశంలో పరిపాలక సంస్థలు కొత్త టర్మ్ లోకి ప్రవేశిస్తున్న నేపధ్యంలో, కొత్త ప్రోజక్టులు, మునిసిపల్ అతిక్రమణలపై కఠిన చర్యలు, ఈసారి అజెండాలో ముఖ్యపాత్ర నిర్వహించనున్నాయి. రద్దీగా ఉన్న ప్రాంతాలలో పాదచరులకు వంతెనలు నిర్మించడం, కేపిటల్ గవర్నరేట్ లో తీరప్రాంతాలను అభివృద్ధి చేయడం వంటి కొత్త పధకాలు ద కేపిటల్ ట్రస్టీస్ బోర్డ్ వారి పరిశీలనలో ఉన్నాయి. సంస్థ ఛైర్మన్ - మొహ్మెడ్ అల్ ఖోజాయీ, సెప్టెంబర్ 16న జరగబోయే బోర్డు మొదటి సమావేశంలోగా ప్రోజక్టులను గురించి చర్చించి, కమిటీలను ఏర్పాటు చేయడానికి ఈ సమావేశాలు జరుపుతున్నామని వెల్లడించారు. ఇంకా ట్రాఫిక్ చిహ్నాలు, సూచికలపై స్టీక్కర్లను అంటించడం, వీధి కుక్కలు మరియు ఇతర జంతువులు వంటి అనేక సమస్యలు కూడా చర్చకు రానున్నాయి.
--యం.వాసుదేవ రావు(మాగల్ఫ్ ప్రతినిధి,బహ్రెయిన్)
తాజా వార్తలు
- రాత్రిపూట హెడ్లైట్లు లేకుండా వాహనం నడపడం నేరం..!!
- సోదరిని కాపాడే ప్రయత్నంలో మృతి చెందిన యూఏఈ యువకుడు..!!
- బహ్రెయిన్లో గృహాలకు డిమాండ్ పెరుగుతోంది..!!
- యూఏఈ లాటరీ: లక్కీ డే డ్రాలో 4,034 మందికి బహుమతులు..!!
- ట్యాంకర్ నుండి ప్రమాదకర పదార్థాలు లీకేజీ..డ్రైవర్ మృతి..!!
- హవల్లీలో ఫుడ్ కోర్ట్ మూసివేసిన ఫుడ్ అథారిటీ..!!
- హోర్ముజ్ జలసంధిలో భారత నౌకల పై దాడి..
- గ్లోబల్ విలేజ్ మళ్లీ సందర్శకులకు స్వాగతం పలకనుంది
- IPL 2026: చెన్నై పై హైదరాబాద్ విజయం
- ‘రన్ ఫర్ ది నేషన్’లో 25 వేల మంది పాల్గొనడంతో ఐక్యతకు ప్రతీక









