భారత్ దేశవ్యాప్తంగా ఘనంగా జన్మాష్టమి వేడుకలు
- September 05, 2015
భారత్ దేశవ్యాప్తంగా శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలను ఘనంగా జరుపుకున్నారు. తల్లిదండ్రులు తమ పిల్లలకు చిన్నికృష్ణుని వేషాలు ధరించి ముచ్చటగా తయారు చేస్తే, యువత ఉట్టి కొట్టి సంబరాలు చేసుకున్నారు. ఉట్టి కొట్టడంలో మేము ఏ మాత్రం తీసుపోమంటూ ముంబయిలోని బధిరుల పాఠశాలలోని విద్యార్థులు ఉత్సాహంగా ఈ సంబరాల్లో పాల్గొన్నారు. ఉత్తర్ప్రదేశ్లోని మధుర ద్వారకాదీశ్ ఆలయానికి భక్తులు పోటెత్తారు. పోలీసులు ఆలయం వద్ద కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు నిర్వహించారు.
తాజా వార్తలు
- వెయిట్ లాస్ సర్జరీ విషాదం..దర్యాప్తునకు ఎంపీ డిమాండ్..!!
- ఇండియన్ స్కూళ్లలో ఔట్ డోర్ కార్యకలాపాలు నిలిపివేత..!!
- ఖతార్లో అల్ రవాబీ ‘షాప్ అండ్ విన్’ ఆఫర్ ప్రారంభం..!!
- కువైట్ లో భారతీయులే అతిపెద్ద ప్రవాస కమ్యూనిటీ..!!
- దుబాయ్లో భారతీయ పాస్పోర్ట్ కేంద్రాల వద్ద రద్దీ..!!
- కొత్త రూల్స్ తెచ్చిన బీసీసీఐ..
- సెంట్రల్ ఢిల్లీలో పలు మెట్రో స్టేషన్లు మూసివేత!
- ఢిల్లీలో తీవ్ర ఉద్రిక్తత..
- ప్రధాని మోదీతో సీఎం చంద్రబాబు భేటీ..
- ఖతర్లో భారతీయ రాయబారిగా తెలుగు దౌత్యవేత్త శ్రీకర్ రెడ్డి!







