యెమన్ ఆపరేషన్ లో మరణించిన 45 ఎమిరేట్ సైనికులు
- September 05, 2015
తిరుగుబాటుదారులను అణచివేయడానికి యెమన్ లో మోహరించిన సౌదీ నేతృత్వంలోని సేనలలో 45 మంది అనుకోకుండా జరిగిన ప్రేలుడులో మరణించినట్టు యూ. ఏ. ఈ. ప్రకటించింది. మరీబ్ ప్రావిన్స్ లో జరిగిన ఈ ఘటనలో 23 మంది గాయపడ్డ సైనికులు మరణించడంతో, మృతుల సంఖ్య 22 నుండి 45కి పెరిగింది. అరబ్ పార్లమెంట్ స్పీకర్ అహ్మెద్ మొహ్యామెడ్ అల్ జర్వాన్ - 'ఆపరేషన్ రెస్టోర్ హోప్' లో విధులు నిర్వహిస్తూ మరణించిన మృతవీరులు అరబ్ మరియు ఇస్లామీయ చరిత్రలో తమ పేర్లను శాశ్వతంగా నిలుపుకున్నారని నివాళులర్పించారు. ఆయన అరబ్ ప్రజల తరపున సానుభూతిని, సంతాపాన్ని - అధ్యక్షులు హిజ్ హైనెస్ షేక్ ఖలీఫా బిన్ జాయెద్ అల్ నహ్యాన్ కు తెలియజేశారు.
--సి.శ్రీ(దుబాయ్)
తాజా వార్తలు
- హోర్ముజ్ జలసంధిలో భారత నౌకల పై దాడి..
- గ్లోబల్ విలేజ్ మళ్లీ సందర్శకులకు స్వాగతం పలకనుంది
- IPL 2026: చెన్నై పై హైదరాబాద్ విజయం
- ‘రన్ ఫర్ ది నేషన్’లో 25 వేల మంది పాల్గొనడంతో ఐక్యతకు ప్రతీక
- స్పైస్జెట్లో భారీ లేఆఫ్స్…500 మందికి షాక్
- హోర్ముజ్, లెబనాన్ సీజ్ ఫైర్ పై అమెరికా, సౌదీ చర్చలు..!!
- ఇరాన్ ఎయిర్ స్పేస్ పాక్షికంగా రీ ఓపెన్..!!
- రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత ఇదే అత్యంత తీవ్రమైనది..!!
- జాయెద్ ఎయిర్పోర్ట్..బోర్డింగ్ పాస్ లేకుండానే టెర్మినల్ సౌకర్యాలు పొందే అవకాశం..!!
- సమైల్ గవర్నరేట్లో నడిరోడ్డుపై కారు దగ్ధం..!!









