యెమన్ ఆపరేషన్ లో మరణించిన 45 ఎమిరేట్ సైనికులు
- September 05, 2015
తిరుగుబాటుదారులను అణచివేయడానికి యెమన్ లో మోహరించిన సౌదీ నేతృత్వంలోని సేనలలో 45 మంది అనుకోకుండా జరిగిన ప్రేలుడులో మరణించినట్టు యూ. ఏ. ఈ. ప్రకటించింది. మరీబ్ ప్రావిన్స్ లో జరిగిన ఈ ఘటనలో 23 మంది గాయపడ్డ సైనికులు మరణించడంతో, మృతుల సంఖ్య 22 నుండి 45కి పెరిగింది. అరబ్ పార్లమెంట్ స్పీకర్ అహ్మెద్ మొహ్యామెడ్ అల్ జర్వాన్ - 'ఆపరేషన్ రెస్టోర్ హోప్' లో విధులు నిర్వహిస్తూ మరణించిన మృతవీరులు అరబ్ మరియు ఇస్లామీయ చరిత్రలో తమ పేర్లను శాశ్వతంగా నిలుపుకున్నారని నివాళులర్పించారు. ఆయన అరబ్ ప్రజల తరపున సానుభూతిని, సంతాపాన్ని - అధ్యక్షులు హిజ్ హైనెస్ షేక్ ఖలీఫా బిన్ జాయెద్ అల్ నహ్యాన్ కు తెలియజేశారు.
--సి.శ్రీ(దుబాయ్)
తాజా వార్తలు
- జీసీసీ దేశాల మధ్య ఆరోగ్య రంగంలో సహకారం బలోపేతం..!!
- ఖతార్లో చర్మవ్యాధులకు అధునాతన చికిత్సలు..!!
- ఫర్వానియాలో అగ్నిప్రమాదం.. పలు వాహనాలు దగ్ధం..!!
- ఒమన్లో విద్యార్థుల ఆన్లైన్ బదిలీ సేవలు పునరుద్ధరణ..!!
- అబుదాబి అద్దె నిబంధనలతో అద్దెదారులకు ఊరట..!!
- కువైట్ లో ట్రక్కుల రాకపోకలపై ఆంక్షలు..నిషేధ సమయాలు ఇవే..!!
- సౌదీ టూరిజం రంగంలో డిజిటల్ విప్లవం.. యూనిఫైడ్ ప్లాట్ఫామ్ ప్రారంభం..!!
- మస్కట్-రియాద్ మధ్య కొత్త విమాన సర్వీసులు..!!
- ఖతార్లో ముగ్గురు యూరోపియన్లు అరెస్ట్..!!
- బహ్రెయిన్-బ్రిటన్ మధ్య కీలక చర్చలు..!!







