బహ్రెయిన్ రాజధానికై నూతన ప్రణాళికలు
- September 05, 2015
శాసన సభ కాలవ్యవధి ముగిసి, దేశంలో పరిపాలక సంస్థలు కొత్త టర్మ్ లోకి ప్రవేశిస్తున్న నేపధ్యంలో, కొత్త ప్రోజక్టులు, మునిసిపల్ అతిక్రమణలపై కఠిన చర్యలు, ఈసారి అజెండాలో ముఖ్యపాత్ర నిర్వహించనున్నాయి. రద్దీగా ఉన్న ప్రాంతాలలో పాదచరులకు వంతెనలు నిర్మించడం, కేపిటల్ గవర్నరేట్ లో తీరప్రాంతాలను అభివృద్ధి చేయడం వంటి కొత్త పధకాలు ద కేపిటల్ ట్రస్టీస్ బోర్డ్ వారి పరిశీలనలో ఉన్నాయి. సంస్థ ఛైర్మన్ - మొహ్మెడ్ అల్ ఖోజాయీ, సెప్టెంబర్ 16న జరగబోయే బోర్డు మొదటి సమావేశంలోగా ప్రోజక్టులను గురించి చర్చించి, కమిటీలను ఏర్పాటు చేయడానికి ఈ సమావేశాలు జరుపుతున్నామని వెల్లడించారు. ఇంకా ట్రాఫిక్ చిహ్నాలు, సూచికలపై స్టీక్కర్లను అంటించడం, వీధి కుక్కలు మరియు ఇతర జంతువులు వంటి అనేక సమస్యలు కూడా చర్చకు రానున్నాయి.
--యం.వాసుదేవ రావు(మాగల్ఫ్ ప్రతినిధి,బహ్రెయిన్)
తాజా వార్తలు
- యూఏఈ 5 సంవత్సరాల మల్టిపుల్ ఎంట్రీ టూరిస్ట్ వీసా...
- 15 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియాను నిషేధించిన మొదటి EU దేశంగా ఫ్రాన్స్
- హైడ్రోజన్ రైళ్లు పట్టాలపై కొత్త మలుపు
- సౌదీ విదేశాంగ మంత్రితో ఇటలీ, స్పెయిన్ చర్చలు..!!
- వెయిట్ లాస్ సర్జరీ విషాదం..దర్యాప్తునకు ఎంపీ డిమాండ్..!!
- ఇండియన్ స్కూళ్లలో ఔట్ డోర్ కార్యకలాపాలు నిలిపివేత..!!
- ఖతార్లో అల్ రవాబీ ‘షాప్ అండ్ విన్’ ఆఫర్ ప్రారంభం..!!
- కువైట్ లో భారతీయులే అతిపెద్ద ప్రవాస కమ్యూనిటీ..!!
- దుబాయ్లో భారతీయ పాస్పోర్ట్ కేంద్రాల వద్ద రద్దీ..!!
- కొత్త రూల్స్ తెచ్చిన బీసీసీఐ..







