బంగారం, వెండి ధరలు పెరిగాయి
- December 17, 2016
పెద్ద నోట్ల రద్దు ప్రభావంతో కొద్దిరోజులుగా తగ్గుతూ వస్తున్న బంగారం ధర మళ్లీ పెరిగింది. శనివారం నాటి ట్రేడింగ్లో 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారం రూ.180 పెరిగి రూ.27,930కి చేరింది. ధర తగ్గుతుందని భావించిన బంగారు షాపుల వారు అత్యధిక స్థాయిలో కొనుగోళ్లు చేస్తుండడంతో బంగారం ధర పెరింగిందని మార్కెట్ వర్గాలు తెలిపాయి. బంగారంతో పాటు వెండి ధర కూడా పెరిగింది. రూ.50 పెరిగిన కిలో వెండి రూ.39,650కు చేరింది. వెండి ధర మాత్రం పారిశ్రామిక వర్గాల నుంచి స్వల్పంగా డిమాండ్ ఉండటంతో ధర పెరిగింది. అంతర్జాతీయంగా 0.57శాతం పెరిగిన బంగారం ధర 1,134.60 డాలర్లకు చేరింది.
తాజా వార్తలు
- నిరాహార దీక్ష ఆపేది లేదు–సోనమ్ వాంగుక్ ప్రకటన
- ఇరాన్ దాడుల ప్రభావం.. బహ్రెయిన్, కువైట్, ఖతార్ విమానాలకు అంతరాయం
- ఏపీ విద్యార్థులకు సర్కార్ గుడ్ న్యూస్..
- డీజీపీ సీవీ ఆనంద్ ని కలిసిన క్రికెటర్ మహమ్మద్ సిరాజ్
- సెప్టెంబర్లో ప్రారంభం కాబోతున్న బిగ్ బాస్ సీజన్ 10
- బహ్రెయిన్ వైమానిక నావిగేషన్ పరికరాలే లక్ష్యం..అయినా విమాన రాకపోకలకు అంతరాయం లేదు
- ఢిల్లీ ఘటన పై తెలంగాణ సీఎం రేవంత్ ఫైర్..
- ఇరాన్ కొనసాగిస్తున్న దాడులు..కువైట్ పై క్షిపణులు, డ్రోన్లను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- ‘రాజు ఆమ్లెట్’ వ్యవస్థాపకుడు రాజీవ్ మెహెరిష్ కన్నుమూత
- యూఏఈలో భారతీయుల పాస్పోర్ట్ సేవలకు ఊరట.. అల్హింద్ ద్వారా తాత్కాలికంగా కాన్సులర్ సేవలకు సుప్ర







