ఇండినేసియాలో 13మంది మృతి
- December 17, 2016
ఇండినేసియాలోని పపువా ప్రావిన్స్లో వైమానికదళ విమానం కూలి 13మంది మృతిచెందారు. టిమికా ప్రాంతం నుంచి వుమెనాకు సైనికుల కోసం ఆహారపదార్థాలను తీసుకెళుతుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. ప్రతికూల వాతావరణం వల్లే ఈ ప్రమాదం జరిగిందని ఎయిర్ ఫోర్స్ చీఫ్ తెలిపారు. మృతుల్లో ముగ్గురు పైలట్లు ఉన్నట్లు వెల్లడించారు. ప్రమాదస్థలిలో సహాయకచర్యలు కొనసాగుతున్నాయి.
ప్రపంచంలో అతిపెద్ద ద్వీప సమూహమైన ఇండోనేసియాను తరచూ జరుగుతున్న ప్రమాదాలు కుంగదీస్తున్నాయి. ఇప్పటికే నిధుల కొరతతో సతమతమవుతున్న ఆ దేశ సైన్యానికి విమాన, హెలికాప్టర్ ప్రమాదాలు మరింత నష్టాన్ని తెచ్చిపెడుతున్నాయి.
తాజా వార్తలు
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!
- వాణిజ్య స్థలాల అద్దెపై కువైట్ ఫైర్ ఫోర్స్ కీలక సూచనలు..!!
- పర్యావరణ పరిరక్షణలో ఒమన్కు అంతర్జాతీయ గుర్తింపు..!!
- సోషల్ మీడియా బ్యాన్.. క్రియేటర్ ఎకానమీపై ప్రభావంపై యూఏఈ క్లారిటీ..!!
- డొమెస్టిక్ వర్కర్ ను వేధించిన మహిళకు మూడేళ్ల జైలు..!!
- ధోఫార్ ఖరీఫ్ సీజన్.. వినియోగదారుల రక్షణకు 52 మంది అధికారుల నియామకం..!!
- కలర్వర్స్ ఎక్స్పీరియన్స్తో కుటుంబాలకు వినూత్న వినోదం..!!
- జెడ్డాలో భారీగా పట్టుబడ్డ నకిలీ బ్రాండెడ్ దుస్తులు..!!
- కొత్త మల్టిపుల్ ఎంట్రీ వీసాను ప్రవేశపెట్టిన సౌదీ..!!







