జోవన్నా పాలని తల ఖరీదు 7కోట్లు!
- December 20, 2016
జోవన్నా పాలని అనే మహిళ తలకు సుమారు 7కోట్ల రూపాయలు ఖరీదు కట్టింది ఉగ్రమూక ఐఎస్ఐఎస్. ఆమె తలను నరికి ఇచ్చిన వారికి ఈ మొత్తాన్ని బహుమతిగా ఇస్తామంటూ తన సోషల్ మీడియా వేదికలద్వారా ప్రకటించింది. ఇంతకీ కుర్దిష్- డేనిష్ మహిళ అయిన 23ఏళ్ల పాలని చేసిన పాపంఏంటంటే.. మహిళల హక్కులకోసం పోరాడటమే. సిరియా-ఇరాక్ లోని టెర్రర్ గ్రూప్స్ కు వ్యతిరేకంగా పోరాడుతోన్న పాలని ప్రస్తుతం కోపెన్ హెగన్ కోర్టులో విచారణ ఎదుర్కొంటోంది. జూన్ 2015 లో ఆమెపై 12 నెలల దేశం విడిచి వెళ్లరాదంటూ నిషేధం విధించారు. దీనిని ఉల్లంఘించారన్న ఆరోపణలు రుజువైతే ఆమెకు రెండేళ్లపాటు శిక్ష పడే అవకాశం ఉంది. ఈలోగానే ఐఎస్ఐఎస్ పాలని కి వ్యతిరేకంగా వికటాట్టహాసం ప్రారంభించింది.
తాజా వార్తలు
- ఆపిల్ కు కొత్త సీఈఓ జాన్ టెర్నస్
- హోర్ముజ్ జలసంధి పై ఇరాన్ పట్టు: గల్ఫ్ దేశాల ఆందోళనలు
- మే 24 వరకు భారత విమానయాన సంస్థల పై పాక్ నిషేధం
- విదేశీ కార్మికుల స్థానంలో బహ్రెయిన్ లను నియమించండి..!!
- 2027 నుండి కొత్త డాక్టర్లకు లైసెన్సింగ్ పరీక్షలు..!!
- సౌదీలో 14 రిక్రూటింగ్ ఆఫీసులు సీజ్..!!
- కువైట్ నటి హయత్ అల్-ఫహద్ కన్నుమూత..!!
- రియల్ ఎస్టేట్ బ్రోకరేజ్ చట్ట సవరణపై సమీక్ష..!!
- యూఏఈలో భారత పాస్పోర్ట్, వీసా సేవలు..అల్హింద్ కు కాంట్రాక్ట్..!!
- ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం..









