జోవన్నా పాలని తల ఖరీదు 7కోట్లు!
- December 20, 2016
జోవన్నా పాలని అనే మహిళ తలకు సుమారు 7కోట్ల రూపాయలు ఖరీదు కట్టింది ఉగ్రమూక ఐఎస్ఐఎస్. ఆమె తలను నరికి ఇచ్చిన వారికి ఈ మొత్తాన్ని బహుమతిగా ఇస్తామంటూ తన సోషల్ మీడియా వేదికలద్వారా ప్రకటించింది. ఇంతకీ కుర్దిష్- డేనిష్ మహిళ అయిన 23ఏళ్ల పాలని చేసిన పాపంఏంటంటే.. మహిళల హక్కులకోసం పోరాడటమే. సిరియా-ఇరాక్ లోని టెర్రర్ గ్రూప్స్ కు వ్యతిరేకంగా పోరాడుతోన్న పాలని ప్రస్తుతం కోపెన్ హెగన్ కోర్టులో విచారణ ఎదుర్కొంటోంది. జూన్ 2015 లో ఆమెపై 12 నెలల దేశం విడిచి వెళ్లరాదంటూ నిషేధం విధించారు. దీనిని ఉల్లంఘించారన్న ఆరోపణలు రుజువైతే ఆమెకు రెండేళ్లపాటు శిక్ష పడే అవకాశం ఉంది. ఈలోగానే ఐఎస్ఐఎస్ పాలని కి వ్యతిరేకంగా వికటాట్టహాసం ప్రారంభించింది.
తాజా వార్తలు
- సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్టులు.. వ్యక్తి అరెస్ట్..!!
- ఒమన్లో జూలై 25 నుంచి 'పర్పుల్ శనివారం' ప్రారంభం..!!
- దుబాయ్లో 30 ఫుట్ ఓవర్ బ్రిడ్జీలపై స్మార్ట్ LED వ్యవస్థ..!!
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన







