భారీ కంటెయినర్ ఔటర్ రింగు రోడ్డుపై దగ్ధం..
- December 21, 2016
ఔటర్ రింగ్ రోడ్డుపై ఓ కంటెయినర్ అకస్మాత్తుగా అగ్రిప్రమాదానికి గురైంది. తారామతిపేట-పెద్దంబర్ పేట మధ్యలో ఔటర్ రింగ్ రోడ్డుపై వెళ్తుండగా కంటెయినర్ లో మంటలు చెలరేగి కొన్ని నిమిసాల్లో పూర్తిగా వాహనం దగ్ధమైంది. ఫైర్ సింబ్బంది అక్కడికి చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చారు.
ఈ ప్రమాదం కారణంగా కొన్ని గంటలపాటు నేటి వేకువజాము నుంచి ఆ దారిలో రాకపోకలు నిలిచిపోవడంతో భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. అయితే పోలీసులు, ఫైర్ సిబ్బంది శ్రమించి దారిని సిద్ధం చేయడంతో ప్రస్తుతం వాహనాలు రాకపోకలు జరుగుతున్నాయి. వాహనాన్ని కొన్ని రోజుల కిందటే మలేషియా నుంచి తెప్పించారు. దీని ఖరీదు రెండున్నర కోట్ల రూపాయలు అని బాధితులు అధికారులకు తెలిపారు.
తాజా వార్తలు
- కువైట్ లో విద్యుత్ పొదుపు ప్రచారానికి విశేష స్పందన..!!
- రోడ్డుపై బట్టలు ఆరేస్తే BD100 జరిమానా..!!
- యూఏఈ లాటరీ 'లక్కీ డే డ్రా'.. ముగ్గురికి చెరో Dh50,000 బహుమతి..!!
- అబుదాబిలో 'యమ్మీ ఇండియన్ బైట్' రెస్టారెంట్ మూసివేత..!!
- సూమ్ యాప్లో ఖైదీల తయారీ ఉత్పత్తుల విక్రయం..!!
- అలిపిరి నడక మార్గంలో భక్తుల భద్రతకు మరింత పటిష్ట చర్యలు: వెంకయ్య చౌదరి
- ప్రాంతీయ ఉద్రిక్తతలపై యూఏఈ ఆందోళన..తక్షణమే యుద్ధ విరమణ, చర్చలు పునఃప్రారంభించాలని పిలుపు
- విజయవాడ విమానాశ్రయ అభివృద్ధి పనుల పై సమీక్ష.. కేంద్ర మంత్రి రామ్ మోహన్ నాయుడుతో ఎంపీల సమావేశం
- ఆగస్టు 1న భోగాపురం ఎయిర్పోర్ట్ ప్రారంభం..సీఎం చంద్రబాబు ప్రకటన
- డబ్బులు తీసుకుని వీసాలు ఇప్పిస్తామంటూ మోసాలు.. అప్రమత్తంగా ఉండాలని దుబాయ్ పోలీసుల హెచ్చరిక







