శ్రీ వేంకటేశ్వర స్వామిని దర్శించుకున్న శ్రీలంక ప్రధాని..

- December 22, 2016 , by Maagulf
శ్రీ వేంకటేశ్వర స్వామిని దర్శించుకున్న శ్రీలంక ప్రధాని..

తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామిని శ్రీలంక ప్రధాని విక్రమసింఘే కుటుంబ సమేతంగా దర్శిస్తున్నారు. ఉదయం విఐపి విరామ దర్శనంలో వైకుంఠం క్యూ కాంప్లెక్స్ ద్వారా ఆలయంలోనికి మంత్రులతో ప్రవేశించి స్వామివారిని దర్శించుకున్నారు.  శ్రీలంక, భారత్ సంబంధాలు మెరుగుపడాలని, ప్రజలంతా సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకున్నట్లు సింఘే తెలిపారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com