ఎన్టీఆర్ సందడి రాజమహేంద్రవరంలో..
- December 23, 2016
ప్రముఖ సినీనటుడు ఎన్టీఆర్ శుక్రవారం తూర్పుగోదావరి జిల్లాకు వచ్చారు. రాజమహేంద్రవరం విమానాశ్రయం వద్ద అభిమానులు ఆయనకు ఘనస్వాగతం పలికారు. ఎన్టీఆర్ను చూసేందుకు అభిమానులు భారీగా తరలివచ్చారు. ఎన్టీఆర్ వెంట ఆయన సతీమణి లక్ష్మీప్రణతితో పాటు కల్యాణ్రామ్ కూడా ఉన్నారు. కాకినాడ సర్పవరంలో మాజీ ఎంపీ చుండ్రు శ్రీహరి ఇంట్లో జరిగే వేడుకల్లో పాల్గొనేందుకు వచ్చారు. రాజమహేంద్రవరం విమానాశ్రయం నుంచి ఎన్టీఆర్ నేరుగా కాకినాడ వెళ్లారు.
తాజా వార్తలు
- కువైట్లో భారీ డ్రగ్స్ వ్యతిరేక ఆపరేషన్.. ఎనిమిది మంది అరెస్ట్..!!
- ఆగస్టు నుంచి పీహెచ్సీసీ 'కేర్ సమ్మర్' కార్యక్రమం..!!
- ఇంధన రంగంలో సహకారంపై సౌదీ–భారత్ చర్చలు..!!
- సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్టులు.. వ్యక్తి అరెస్ట్..!!
- ఒమన్లో జూలై 25 నుంచి 'పర్పుల్ శనివారం' ప్రారంభం..!!
- దుబాయ్లో 30 ఫుట్ ఓవర్ బ్రిడ్జీలపై స్మార్ట్ LED వ్యవస్థ..!!
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..







