చైనా కి బయలుదేరిన 'కే.సి.ఆర్'

- September 06, 2015 , by Maagulf
చైనా కి బయలుదేరిన 'కే.సి.ఆర్'

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌ శంషాబాద్‌ విమానాశ్రయానికి చేరుకున్నారు. కాసేపట్లో సీఎం చైనా పర్యటనకు బయలుదేరనున్నారు. శాసనసభ సభాపతి, మండలి ఛైర్మన్‌, మంత్రులు, అధికారులు శంషాబాద్‌ విమానాశ్రయానికి చేరుకున్నారు. ఈనెల 16 వరకు కేసీఆర్‌ బృందం చైనాలో పర్యటించనుంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com