చైనా కి బయలుదేరిన 'కే.సి.ఆర్'
- September 06, 2015
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ శంషాబాద్ విమానాశ్రయానికి చేరుకున్నారు. కాసేపట్లో సీఎం చైనా పర్యటనకు బయలుదేరనున్నారు. శాసనసభ సభాపతి, మండలి ఛైర్మన్, మంత్రులు, అధికారులు శంషాబాద్ విమానాశ్రయానికి చేరుకున్నారు. ఈనెల 16 వరకు కేసీఆర్ బృందం చైనాలో పర్యటించనుంది.
తాజా వార్తలు
- రాత్రిపూట హెడ్లైట్లు లేకుండా వాహనం నడపడం నేరం..!!
- సోదరిని కాపాడే ప్రయత్నంలో మృతి చెందిన యూఏఈ యువకుడు..!!
- బహ్రెయిన్లో గృహాలకు డిమాండ్ పెరుగుతోంది..!!
- యూఏఈ లాటరీ: లక్కీ డే డ్రాలో 4,034 మందికి బహుమతులు..!!
- ట్యాంకర్ నుండి ప్రమాదకర పదార్థాలు లీకేజీ..డ్రైవర్ మృతి..!!
- హవల్లీలో ఫుడ్ కోర్ట్ మూసివేసిన ఫుడ్ అథారిటీ..!!
- హోర్ముజ్ జలసంధిలో భారత నౌకల పై దాడి..
- గ్లోబల్ విలేజ్ మళ్లీ సందర్శకులకు స్వాగతం పలకనుంది
- IPL 2026: చెన్నై పై హైదరాబాద్ విజయం
- ‘రన్ ఫర్ ది నేషన్’లో 25 వేల మంది పాల్గొనడంతో ఐక్యతకు ప్రతీక









